ఎర్త్ అవర్ కు జిహెచ్ఎంసి పిలుపు.|

0
127

హైదరాబాద్: పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యత తీసుకోవాలని Greater Hyderabad Municipal corporation పిలుపునిచ్చింది. ప్రపంచవ్యాప్తంగా నిర్వహించే Earth hour కార్యక్రమంలో భాగంగా నగర ప్రజలు కూడా చురుకుగా పాల్గొనాలని కోరింది.

ప్రతి సంవత్సరం మార్చి  (28. రాత్రి 8:30 నుండి 9:30  వరకు నిర్వహించే ఈ కార్యక్రమంలో భాగంగా)శనివారం రాత్రి 8:30 నుంచి 9:30 వరకు అవసరం లేని లైట్లు ఆపివేయాలని అధికారులు సూచిస్తున్నారు. 

ఈ కార్యక్రమాన్ని World Wide Fund for Nature ప్రారంభించగా, ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది పాల్గొంటున్నారు.

జిహెచ్ఎంసి పరిధిలోని ప్రభుత్వ కార్యాలయాలు, ముఖ్య భవనాలు ఈ ఎర్త్ అవర్ సమయంలో లైట్లు ఆఫ్ చేయడం ద్వారా సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తున్నాయి. 

విద్యుత్ వినియోగాన్ని తగ్గించడం ద్వారా పర్యావరణాన్ని రక్షించడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని అధికారులు పేర్కొన్నారు.

పర్యావరణ పరిరక్షణ కోసం చిన్నచిన్న చర్యలే పెద్ద మార్పుకు దారి తీస్తాయని, ప్రతి కుటుంబం ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం కావాలని జిహెచ్ఎంసి కోరింది.

#sidhumaroju

Alwal

Search
Categories
Read More
Telangana
చాకలి ఐలమ్మ జీవితం నేటితరాలకు స్ఫూర్తిదాయకం: ఎమ్మెల్యే శ్రీ గణేష్
 మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా :  వీరనారి చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా సిఖ్ విలేజ్ దోభీఘాట్...
By Sidhu Maroju 2025-09-26 09:01:30 0 268
Andhra Pradesh
కంభంపాటి రామ్మోహన్ రావుకు సృజన చౌదరి పరామర్శ
కంబంపాటి రామ్మోహన్ రావు కు సుజనా పరామర్శ..             ...
By Rajini Kumari 2025-12-20 11:35:34 0 165
Andhra Pradesh
మరోసారి ప్రవేశ రుసుము చెల్లించిన ఎమ్మెల్యే నారా లోకేష్
*మంగళగిరి ఎకోపార్కు వాకర్స్ కు శుభవార్త!*   *-మరోసారి ప్రవేశరుసుం చెల్లించిన మంత్రి నారా...
By Rajini Kumari 2025-12-27 10:49:35 0 188
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com