ఎర్త్ అవర్ కు జిహెచ్ఎంసి పిలుపు.|

0
80

హైదరాబాద్: పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యత తీసుకోవాలని Greater Hyderabad Municipal corporation పిలుపునిచ్చింది. ప్రపంచవ్యాప్తంగా నిర్వహించే Earth hour కార్యక్రమంలో భాగంగా నగర ప్రజలు కూడా చురుకుగా పాల్గొనాలని కోరింది.

ప్రతి సంవత్సరం మార్చి  (28. రాత్రి 8:30 నుండి 9:30  వరకు నిర్వహించే ఈ కార్యక్రమంలో భాగంగా)శనివారం రాత్రి 8:30 నుంచి 9:30 వరకు అవసరం లేని లైట్లు ఆపివేయాలని అధికారులు సూచిస్తున్నారు. 

ఈ కార్యక్రమాన్ని World Wide Fund for Nature ప్రారంభించగా, ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది పాల్గొంటున్నారు.

జిహెచ్ఎంసి పరిధిలోని ప్రభుత్వ కార్యాలయాలు, ముఖ్య భవనాలు ఈ ఎర్త్ అవర్ సమయంలో లైట్లు ఆఫ్ చేయడం ద్వారా సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తున్నాయి. 

విద్యుత్ వినియోగాన్ని తగ్గించడం ద్వారా పర్యావరణాన్ని రక్షించడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని అధికారులు పేర్కొన్నారు.

పర్యావరణ పరిరక్షణ కోసం చిన్నచిన్న చర్యలే పెద్ద మార్పుకు దారి తీస్తాయని, ప్రతి కుటుంబం ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం కావాలని జిహెచ్ఎంసి కోరింది.

#sidhumaroju

Alwal

Search
Categories
Read More
Andhra Pradesh
చేనేత సహకార సంఘం YWCS విలీనాన్ని వ్యతిరేకిస్తున్న ఎర్రకోట రాజీవ్ రెడ్డి
చేనేత సహకార సంఘ (YWCS) విలీనన్ని వ్యతిరేకస్తున్నాము.ఎర్రకోట రాజీవ్ రెడ్డి. ఎమ్మిగనూరు చేనేత...
By Boya Dasthagiri 2026-03-31 11:48:39 0 115
Andhra Pradesh
Bangaraiah: కత్తులతో దాడి చేసుకున్న టీడీపీ, వైసీపీ కార్యకర్తలు.. టీడీపీ కార్యకర్త మృతి.
Andhra TDP Activist Dies in Clash with YSRCP in Kakinada District కాకినాడ జిల్లా అల్లిపూడి...
By Pagadala Venkateswar 2026-01-17 11:34:53 0 123
Andhra Pradesh
Chandrababu: నేడు నంద్యాల జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన.
Andhra   CM Chandrababu Naidu Tours Nandyala District Today డోన్ నియోజకవర్గంలో రైతులకు...
By Pagadala Venkateswar 2026-03-09 06:08:38 0 73
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com