'పోర్ట్‌కు పోదాం కార్యక్రమం జయప్రదం చేయాలి'

0
143

పోర్ట్కు పోదాం కార్యక్రమం జయప్రదం చేయాలని జిల్లా వైసీపీ నాయకులు పీరుపల్లి రాజశేఖర్ అన్నారు. శనివారం సంతబొమ్మాళి మండలం నౌపడ గ్రామంలో సంబంధించిన కరపత్రాలను ఆవిష్కరించారు.

జిల్లా అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని మాజీ సీఎం, వైఎస్ జగన్మోహన్ రెడ్డి మూలపేటపోర్టు మంజూరు చేయించారని అన్నారు. దీనిపై టీడీపీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన తెలియజేశారు.

Search
Categories
Read More
Andhra Pradesh
Andhra Pradesh: ఏపీలో ఈవీ విప్లవం.. తొలిదశలో 135 ఈవీ ఛార్జింగ్ కేంద్రాల ఏర్పాటు.
  Andhra Pradesh: ఏపీలో ఈవీ విప్లవం.. తొలిదశలో 135 ఈవీ ఛార్జింగ్ కేంద్రాల ఏర్పాటు...
By Pagadala Venkateswar 2026-03-10 08:53:16 0 89
Telangana
"కోట నీలిమ సమక్షంలో సికింద్రాబాద్‌లో సంక్షేమ వెలుగు"
సికింద్రాబాద్:   సనత్ నగర్ నియోజకవర్గం బన్సీలాల్ పేట్ డివిజన్‌లో టీ పీసీసీ...
By Sidhu Maroju 2026-03-31 07:55:27 0 77
Andhra Pradesh
మదనపల్లి: మానవత్వం పరిమళించేలా హెల్పింగ్ మైండ్స్.
మదనపల్లి ఆర్టీసీ బస్ స్టాండ్‌లో మంగళవారం భిక్షాటన చేస్తూ జీవనం సాగిస్తున్న ఓ వ్యక్తి మృతి...
By Pagadala Venkateswar 2026-01-28 10:00:44 0 76
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com