పుంగనూరు:బోయకొండ ఆలయానికి హుండీ ద్వారా 35 లక్షల ఆదాయం: ఈవో

0
159

పుంగనూరు నియోజకవర్గం, చౌడేపల్లి మండలంలోని బోయకొండ గంగమ్మ ఆలయంలో గురువారం హుండీ లెక్కింపు జరిగింది. ఆలయ ఈవో ఏకాంబరం తెలిపిన వివరాల ప్రకారం, 31 రోజులకు రూ. 35.33 లక్షల నగదు ఆదాయం వచ్చింది. దీంతో పాటు 10 గ్రాముల బంగారం, 136 గ్రాముల వెండి, వివిధ దేశాల కరెన్సీ కూడా లభించాయి. రణభేరి గంగమ్మ ఆలయంలో హుండీలో రూ. 22 వేల నగదు వచ్చినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ, బ్యాంక్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు# కొత్తూరు మురళి.

Search
Categories
Read More
Media Academy
🎙️ Podcasts Are Going Visual – The New Era of Storytelling
🎙️ Podcasts Are Going Visual – The New Era of Storytelling Podcasts have traditionally...
By Media Academy 2025-05-02 09:24:54 0 4K
Telangana
కడం మండల విద్యార్థి రాష్త్ర స్థాయికి ఎంపిక ;
సౌర  విద్యుత్  ఆధారంగా ఛార్జింగ్ అయ్యే గడ్డి కోసే పరికరాన్ని కడెం మండలం పాతమద్దిపడిగ...
By Mittapelli Saketh 2026-01-04 05:14:59 0 572
Andhra Pradesh
నేడు ఖగోళంలో బ్లడ్ మూన్ అరుదైన దృశ్యం
మార్చ్ మూడో అరుదైన చంద్రగ్రహణం మూడున్నర గంటలకు ఆకాశంలో కనువిందు చేయనుంది భూమి నీడను చంద్రుడు...
By Rajini Kumari 2026-03-03 10:09:31 0 147
Telangana
కాంగ్రెస్ "ఆరుగ్యారంటీలు" ప్రజలను వంచించేందుకే.. కప్పర వర ప్రసాద్ రావు.|
    హైదరాబాద్ : తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను...
By Sidhu Maroju 2026-03-16 04:42:13 0 163
SURAKSHA
Rajarshi Shah, IAS: Leading Adilabad with Purpose
A Young IAS Officer Transforming District Administration Through Transparent Governance,...
By Lokeshwari Panthadi 2026-07-14 08:24:38 0 119
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com