గాంధీ నగర్ లో ఉన్నటువంటి st కాలనీ లోని ప్రజలతో శక్తి యాప్ పై అవగాహన సదస్సు.

0
79

చీరాల: చీరాలలోని గాంధీ నగర్ లో ఉన్నటువంటి st కాలనీ లోని ప్రజలతో శక్తి యాప్ పై అవగాహన సదస్సు. బాపట్ల జిల్లా IPS బి ఉమామహేశ్వర్ గారి ఆదేశాల మేరకు చీరాల సబ్ డివిజన్ dsp మోయిన్ గారి ఆధ్వర్యంలో శక్తి టీమ్స్ సభ్యులు సిహెచ్ సునీత ప్రజలకు శక్తి యాప్ గురించి అవగాహన సదస్సు నిర్వహించారు ఈ సదస్సులో సెల్ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా వారి సెల్ ఫోన్స్ లో శక్తి యాప్ ఇన్స్టాల్ చేసుకోవాలని అలాగే ఆపద సమయంలో యాప్ని ఏ విధంగా ఉపయోగించాలో తెలియపరిచినారు అలాగే 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ కూడా డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలని ప్రతి ఒక్కరు బండ్లు నడిపేటప్పుడు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని తెలియపరిచినారు చిన్న పిల్లలు వాహనాలు  నరపరాదని అలా మైన డ్రైవింగ్ చేసిన ఎడల వారిపై కేసులు బుక్ అవుతాయి. కాబట్టి తల్లిదండ్రులు ఎవరు కూడా చిన్నపిల్లలకి వాహనాలు ఇవ్వరాదని. తెలియని వ్యక్తుల నుంచి మెసేజ్ లు ఓపెన్ చేయరాదని ఓటీపీలు ఎవరికి చెప్పరాదని అలా చెప్పిన ఎడల సైబర్ క్రైమ్ కి గురి అవుతారని అలాగే పిల్లలు సెల్ఫోన్ లు చూస్టూనట్లయితే వారు ఫోన్లో ఏం చేస్తున్నారు గమనించుకోవాలని పిల్లల్ని ఎవ్వరికీ ఇచ్చి బయటకి పంపించరాదని తెలియపరిచినారు. ఈ కార్యక్రమంలో శక్తి టీమ్ సభ్యులు సిహెచ్ సునీత మరియు ఈ మీటింగ్ కి సహకరించినటువంటి ఆకురాతి రేవంత్ కి మరియు మహిళలు కి పెద్దవారందరికీ పిల్లలందరికీ కృతజ్ఞతలు తెలియజేసినారు.

 

#Narendra

Search
Categories
Read More
Andhra Pradesh
మదనపల్లిలో టమోటా పంట దగ్ధం: కన్నీరుమున్నీరవుతున్న రైతు
మదనపల్లి మండలం మిట్టపల్లిలో బుధవారం గుర్తు తెలియని వ్యక్తులు పెట్టిన మంటలకు రైతు పూల వెంకటప్ప...
By Pagadala Venkateswar 2026-02-26 11:10:54 0 60
Andhra Pradesh
తాసిల్దార్ కార్యాలయం ముందు ధర్నా
*చంద్రబాబు ఎన్నికల ఇచ్చిన హామీ ప్రకారంగా అర్హులైన నిరుపేదలకు పట్టణాల్లో 2 సెంట్లు,గ్రామీణ...
By Boya Dasthagiri 2026-03-24 23:59:00 0 221
Telangana
తెలంగాణ ఏర్పాటు రోజును బ్లాక్ డే అంటున్నా రు"
ఆంధ్రాకు చెందిన ఓ ఎంపీ హైదరాబాదులోనే ఉంటూ స్కూళ్లు నడుపుతూ, ఇల్లు కూడా ఇక్కడే ఉన్నా.. తెలంగాణ...
By Ponnala Srinivasrao 2026-04-04 02:00:57 0 83
Andhra Pradesh
కొండపల్లి బొమ్మకు సరికొత్త శోభ
*ప‌త్రికా ప్ర‌క‌ట‌న‌* *ఎన్‌టీఆర్ జిల్లా/కొండ‌ప‌ల్లి,...
By Rajini Kumari 2026-02-07 12:15:32 0 109
Andhra Pradesh
ఎంపీ కేసినేని శివనాద్ సారధ్యంలో ఎస్ హెచ్ జి మహిళలకు హైదరాబాద్ ప్రధాన కార్యాలయంలో శిక్షణ అభివృద్ధి కార్యక్రమం
*విజ‌య‌వాడ* *27-01-2026*   *స్క్రోలింగ్ పాయింట్స్*   *ఎంపీ కేశినేని...
By Rajini Kumari 2026-01-27 11:49:44 0 119
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com