బస్సు నుంచి జారిపడ్డ మహిళకు తీవ్ర గాయాలు

0
117

సీతానగరం బస్టాప్ వద్ద బస్సు నుంచి జారిపడిన ఓ మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. రామభద్రపురానికి చెందిన కొయ్యాన లక్ష్మి ఉదయం లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకొని స్వగ్రామం వెళ్తుండగా ప్రమాదవశాత్తు జారిపడ్డారు. ఈ ప్రమాదంలో ఆమెకు తీవ్ర రక్తస్రావం కావడంతో సీతానగరం పీహెచ్సీకి తరలించారు. మెరుగైన వైద్యం కోసం డాక్టర్లు పార్వతీపురం ఏరియా ఆస్పత్రికి రిఫర్ చేశారు.

#RAJESH 

Search
Categories
Read More
Andhra Pradesh
డా. వై. ఎస్. ఆర్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ నియామకం
కర్నూలు !! డా.వైఎస్ఆర్ హార్టీకల్చర్ యూనివర్శిటీకి కొత్త వైస్-చాన్సలర్ నియామకంతాడేపల్లిగూడెం డా....
By Hari Krishna 2025-12-12 17:23:28 0 258
Andhra Pradesh
అమరావతి చట్టబద్ధత బిల్లుపై హర్షం వ్యక్తం చేసిన ముస్లిం సోదరులు
*ప్రచురణార్థం* 02.04.26   _------------------------------   అమరావతికి చట్టబద్ధత...
By Rajini Kumari 2026-04-02 16:23:36 0 80
Andhra Pradesh
పుంగమ్మచెరువుకు హంద్రీనీవాజలాలు మళ్లింపు
అన్నమయ్య జిల్లా, పుంగనూరు పట్టణంలోని పుంగమ్మ చెరువులోకి శనివారం హంద్రీనీవా జలాలను విజయవంతంగా...
By Kothuru Murali 2026-01-17 12:25:51 0 102
Andhra Pradesh
చీరాల మండలం కొత్తపాలెం గ్రామపంచాయతీ పరిధిలో ఆటో ఢీకొని 18 నెలల పాప మృతి
చీరాల: చీరాల మండలం కొత్తపాలెం గ్రామపంచాయతీ పరిధిలోని దళిత నగర్‌లో విషాద ఘటన చోటుచేసుకుంది....
By Gadiyapudi Narendra 2026-02-20 05:04:17 0 123
Assam
Deportation Pushback: Muslims Detained, Many Sent to Bangladesh
Assam-Between May and July, around 1,880 people. mostly from Muslim communities in Gujarat and...
By BMA ADMIN 2025-08-11 10:23:00 0 1K
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com