పుంగనూరు నియోజకవర్గ:సదుం మండలంలో రైతన్న మీకోసం

0
71

పుంగనూరు నియోజకవర్గం, సదుం మండలంలో బుధవారం 'రైతన్న మీకోసం' కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఊటుపల్లి గ్రామంలో సోమల ఏఎంసీ చైర్మన్ శ్రీనివాసులు నాయుడు స్థానిక నాయకులతో కలిసి రైతుల ఇళ్లకు, పొలాలకు వెళ్లి కరపత్రాలు పంపిణీ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయానికి ప్రాధాన్యతనిస్తూ రైతులకు అవసరమైన అన్ని సౌకర్యాలను సకాలంలో అందిస్తోందని ఆయన తెలిపారు# కొత్తూరు మురళి.

Search
Categories
Read More
Andhra Pradesh
Nara Lokesh: ఢిల్లీ చేరుకున్న నారా లోకేశ్... రేపు కేంద్రమంత్రులతో వరుస సమావేశాలు.
రాష్ట్ర అభివృద్ధి, నిధుల సమీకరణే ప్రధాన అజెండా అమరావతి, విభజన హామీలపై చర్చించే అవకాశం ఐటీ,...
By Pagadala Venkateswar 2026-02-04 08:01:41 0 97
Andhra Pradesh
ఫిబ్రవరి 12న జరిగే సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయండి
*ఫిబ్రవరి 12న జరిగే సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయండి*   *సమ్మెకు సన్నాహంగా గురువారం నాడు...
By Rajini Kumari 2026-02-06 09:32:31 0 90
Andhra Pradesh
Golden Fish: పశ్చిమగోదావరి జాలర్ల వలలో అరుదైన 'గోల్డెన్ ఫిష్'.. ఒకే వేటతో లక్షాధికారులైన మత్స్యకారులు.
పశ్చిమగోదావరి జిల్లా మత్స్యకారులను అదృష్టం వరించింది. అత్యంత అరుదుగా లభించే 'కచ్చిడి' చేపలు వారి...
By Pagadala Venkateswar 2026-03-23 06:09:23 0 97
Andhra Pradesh
తాడేపల్లిలో ఆగని మట్టి మాఫియా
*తాడేపల్లిలో ఆగని మట్టి మాఫియా: లారీ ఢీకొని యువకుడికి గాయాలు.. స్థానికుల ఆందోళన!*  ...
By Rajini Kumari 2026-02-05 09:17:31 0 96
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com