మదనపల్లిలో రోడ్డు ప్రమాదం – వృద్ధుడికి తీవ్ర గాయాలు

0
114

మదనపల్లి మండలంలో మంగళవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో 70 ఏళ్ల మక్బూల్ అనే వృద్ధుడు తీవ్రంగా గాయపడ్డాడు. కర్ణాటక నుంచి స్వగ్రామానికి తిరిగి వస్తున్న సమయంలో, చీకిల బైలు వద్ద ఎదురుగా వస్తున్న వాహనానికి సైడ్ ఇవ్వబోయి బైక్ అదుపు తప్పడంతో ఈ ప్రమాదం జరిగింది. స్పీడ్ బ్రేకర్‌ను ఢీకొని కిందపడటంతో ఆయనకు గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే అతన్ని ఆసుపత్రికి తరలించారు.

Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com