""చధువు చెప్తాను'నమ్మించి మైనర్ Emm cheysadu ante

0
176

శ్రీకాకుళం జిల్లాలో చోటుచేసుకున్న ఓ గిరిజన బాలిక అనుమానాస్పద మృతి ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర ఆందోళనకు దారి తీసింది. పాతపట్నం-హిరమండలం పరిధిలోని ఈ సంఘటనలో ఇంటర్ విద్యార్థిని మృతి చెందడం అనేక అనుమానాలకు తావిస్తోంది."చదువు చెబుతాను" అంటూ నమ్మించి తీసుకెళ్లిన వ్యక్తి.. కాలయముడిగా మారి పలు మార్లు అత్యాచారం చేసి హత్య చేసేందుకు యత్నించినట్టు భావిస్తున్నారు. దీంతో ఈ వ్యవహారం హాట్ టాపిక్ గా మారగా.. బాధిత కుటుంబ సభ్యులు తీవ్ర ఆరోపణలు చేస్తూ న్యాయం చేయాలని కోరుతున్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
విజాగ్ ఫైనాన్షియల్ క్యాపిటల్ అవుతుందా?
విశాఖపట్నం ఇప్పుడు దేశంలో కొత్త ఆర్థిక కేంద్రంగా మారుతుందా అనే చర్చ వేగంగా జరుగుతోంది. పోర్ట్...
By Babitha Babitha 2026-05-20 13:00:08 0 52
Odisha
Odisha FC Withdraws from Super Cup Over Indian Football Uncertainty
#OdishaFC has withdrawn from the upcoming #SuperCup, citing uncertainty in Indian...
By Pooja Patil 2025-09-13 12:07:51 0 189
Telangana
శాంతి శ్రీనివాస్ రెడ్డి చొరవ - చినరాయుని చెరువుకు గుర్రపు డెక్క విముక్తి.|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : అల్వాల్ డివిజన్ పరిధిలోని చినరాయుని చెరువు ప్రక్షాళనకు ఎట్టకేలకు...
By Sidhu Maroju 2026-02-05 10:15:08 0 162
Andhra Pradesh
పుంగనూరు: పుంగునూరు మండలంలో జీవో నెంబర్ 188 అమలుకు కమిటీ.
అన్నమయ్య జిల్లా, పుంగనూరు మండలంలో పంచాయతీ ఆస్తుల పరిరక్షణ కోసం జీవో నెంబర్ 188 అమలు చేయనున్నారు....
By Kothuru Murali 2026-01-14 08:54:40 0 157
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com