మరో బి ఆర్ టి ఎస్ ఉద్యమం తప్పదు యుటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి జాబీర్

0
160

రాయచోటి ఉద్యోగ ఉపాధ్యాయుల పట్ల నిర్లక్ష్యం వహించి రాజ్యాంగబద్ధంగా అమలు చేయాల్సిన పన్నెండవ పిఆర్సి కమిషన్ నియమించి 29% ఐ.ఆర్ ప్రకటించకపోతే రాష్ట్రంలోని ఉద్యోగ ఉపాధ్యాయులతో కలిసి మరోసారి బి.ఆర్.టి.ఎస్ ఉద్యమం చేపట్టాల్సి వస్తుందని యుటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి జాబీర్ పేర్కొన్నారు యుటిఎఫ్ చేపట్టిన దశలవారి పోరాటంలో భాగంగా ఈరోజు రాయచోటి నియోజకవర్గ కేంద్రంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద ఒక్కరోజు నిరాహార దీక్ష సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ఇలాగే ఉద్యోగ ఉపాధ్యాయులకు చెల్లించాల్సిన వేల కోట్ల రూపాయలను పెండింగ్లో పెట్టడం 2003 కంటే ముందు నోటిఫికేషన్ ద్వారా విధుల్లో చేరిన ఉద్యోగ ఉపాధ్యాయులకు పాత పెన్షన్ విధానం వర్తింపజేయాలని కేంద్ర ప్రభుత్వం మేము 57 విడుదల చేసినప్పటికీ దాని అమలుకు నోచుకోకపోవడం చాలా దుర్మార్గమని అన్నారు 

Search
Categories
Read More
Andhra Pradesh
శ్రీ శనీశ్వర స్వామి టెంపుల్ రాయచోటి
ఈరోజు రాయచోటి రూరల్ మండలం చెన్న ముక్క పల్లి లో వెలిసినటువంటి శ్రీ శనీశ్వర స్వామి టెంపుల్ నందు...
By Benguluri Madhubabu 2026-01-17 06:39:31 0 290
Andhra Pradesh
పోలీసులను ఆశ్రయించిన ప్రేమా జంట
నరసరావుపేట :-  ఓ ప్రేమ జంట తమ కుటుంబ సభ్యుల నుండి రక్షణ కల్పించవలసిందిగా బుధవారం రెండో పట్టణ...
By Bhesetti Lovaraju 2026-01-29 13:22:43 0 377
Telangana
వాహనాలు ఆపి డబ్బులు వసూలు చేస్తున్న సూడో పోలీస్ : అరెస్ట్ చేసిన పోలీసులు.|
సికింద్రాబాద్ : బోయిన్ పల్లి పిఎస్ పరిధిలో నకిలీ పోలీసుగా చలామణి అవుతూ వాహనదారుల నుండి డబ్బులు...
By Sidhu Maroju 2025-11-01 18:24:18 0 211
Andhra Pradesh
బ్రహ్మర్షి స్కూల్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలి.
మదనపల్లె పట్టణంలోని బ్రహ్మర్షి స్కూల్ యాజమాన్యం విద్యార్థులతో నీళ్లు మోయిస్తున్న ఘటనపై విమర్శలు...
By Pagadala Venkateswar 2026-04-08 05:40:16 0 112
Telangana
భక్తి తరంగంలో ఆల్వాల్… ఘనంగా ఆంజనేయ స్వామి జయంతి.|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా :  ఆల్వాల్‌ లోని ప్రసన్న ఆంజనేయ స్వామి దేవాలయంలో హనుమాన్...
By Sidhu Maroju 2026-04-02 10:56:57 0 183
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com