మరో బి ఆర్ టి ఎస్ ఉద్యమం తప్పదు యుటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి జాబీర్

0
161

రాయచోటి ఉద్యోగ ఉపాధ్యాయుల పట్ల నిర్లక్ష్యం వహించి రాజ్యాంగబద్ధంగా అమలు చేయాల్సిన పన్నెండవ పిఆర్సి కమిషన్ నియమించి 29% ఐ.ఆర్ ప్రకటించకపోతే రాష్ట్రంలోని ఉద్యోగ ఉపాధ్యాయులతో కలిసి మరోసారి బి.ఆర్.టి.ఎస్ ఉద్యమం చేపట్టాల్సి వస్తుందని యుటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి జాబీర్ పేర్కొన్నారు యుటిఎఫ్ చేపట్టిన దశలవారి పోరాటంలో భాగంగా ఈరోజు రాయచోటి నియోజకవర్గ కేంద్రంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద ఒక్కరోజు నిరాహార దీక్ష సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ఇలాగే ఉద్యోగ ఉపాధ్యాయులకు చెల్లించాల్సిన వేల కోట్ల రూపాయలను పెండింగ్లో పెట్టడం 2003 కంటే ముందు నోటిఫికేషన్ ద్వారా విధుల్లో చేరిన ఉద్యోగ ఉపాధ్యాయులకు పాత పెన్షన్ విధానం వర్తింపజేయాలని కేంద్ర ప్రభుత్వం మేము 57 విడుదల చేసినప్పటికీ దాని అమలుకు నోచుకోకపోవడం చాలా దుర్మార్గమని అన్నారు 

Search
Categories
Read More
Andhra Pradesh
గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం ముట్లూరు గ్రామానికి చెందిన వ్యక్తి ని ఢీ కొట్టడం తో వ్యక్తి మరణానికి కారణంగా నిరూపించటంతో జైలు శిక్ష.
గుంటూరు జిల్లా పోలీస్...* *తేదీ : 30.12.2025* _*//రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతికి కారణమైన...
By KOTESWARARAO KVSR 2025-12-30 13:22:04 0 473
Andhra Pradesh
జనసేనని కూటమి ప్రభుత్వం జోలికి వస్తే ఖబర్దార్
*గుంటూరు జిల్లా*   *తాడేపల్లి*   *కార్యకర్తలను అదుపులో పెట్టుకో*   *జనసేన...
By Rajini Kumari 2025-12-18 09:50:14 0 174
Telangana
ఖమ్మం జిల్లాలో స్కూల్ బస్సు బోల్తా.|
హైదరాబాద్ : ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం గణేష్ పాడు గ్రామ శివారులోని కాలువలో బోల్తాపడిన వేంసూరు...
By Sidhu Maroju 2026-01-02 15:15:05 0 157
Andhra Pradesh
Amaravati: అమరావతికి చట్టబద్ధత... పార్లమెంట్‌లో బిల్లుకు కేంద్రం సన్నాహాలు.
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లోనే బిల్లు ప్రవేశపెట్టే అవకాశం హైదరాబాద్ ఉమ్మడి రాజధాని గడువు...
By Pagadala Venkateswar 2026-01-21 14:56:38 0 219
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com