“⚠️ Online Scam Alert – మీ డబ్బు సురక్షితంగా వుంధా!?

0
761

దేశవ్యాప్తంగా ఆన్‌లైన్ మోసాలు రోజు రోజుకీ పెరుగుతున్నాయి. కొత్త కొత్త పద్ధతులతో సైబర్ నేరగాళ్లు అమాయక ప్రజలను టార్గెట్ చేస్తున్నారు.

ఇటీవల…

‘మీ బ్యాంక్ అకౌంట్ బ్లాక్ అవుతుంది’ అంటూ కాల్స్ చేసి, OTP తీసుకుని డబ్బులు దోచుకుంటున్న ఘటనలు ఎక్కువయ్యాయి.

ముఖ్యంగా ఉద్యోగం కోసం వెతుకుతున్న యువతను లక్ష్యంగా చేసుకుని…

Fake job offers, loan apps, investment schemes పేరుతో లక్షల రూపాయలు మోసం చేస్తున్నారు.

పోలీసులు ఏమంటున్నారంటే…

ఎవరైనా అనుమానాస్పద కాల్స్ లేదా మెసేజెస్ వస్తే వెంటనే స్పందించకూడదు… OTP, PIN వంటి వివరాలు ఎవరితోనూ షేర్ చేయకూడదు అని హెచ్చరిస్తున్నారు.

ఇలాంటి మోసాలకు గురైతే…

తక్షణమే సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ 1930 కి కాల్ చేసి ఫిర్యాదు చేయాలని సూచిస్తున్నారు.

కాబట్టి ప్రేక్షకులారా… జాగ్రత్తగా ఉండండి… అప్రమత్తంగా ఉండండి…

ఇలాంటి ముఖ్యమైన వార్తల కోసం మా ఛానల్‌ను follow చేయండి…

@Reporter SIVAJI

Search
Categories
Read More
Andhra Pradesh
Pawan Kalyan: ఢిల్లీలో డిప్యూటీ సీఎం.. పిఠాపురం అభివృద్ధికి పవన్ ప్రత్యేక చొరవ.
కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌తో ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ భేటీ పిఠాపురం...
By Pagadala Venkateswar 2026-01-29 07:03:07 0 116
Telangana
గాంధీ ఐవిఎఫ్ విజయం: పేదరికానికి అందని మాతృత్వం..ఇప్పుడు ప్రభుత్వంతో సాధ్యం.|
  హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వ వైద్య రంగంలో మరో అద్భుత మైలురాయి నమోదైంది. ...
By Sidhu Maroju 2026-02-27 11:28:45 2 262
Andhra Pradesh
ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ: టీడీపీ నాయకుడు రమేష్ రెడ్డి పంపిణీ.
అన్నమయ్య జిల్లా మదనపల్లె పట్టణంలోని 35వ వార్డులో బుధవారం ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమం...
By Pagadala Venkateswar 2026-04-01 04:51:43 0 113
Andhra Pradesh
అనిల్ రావిపూడి కామెంట్స్
మన శంకర్ వరప్రసాద్ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా విజయవాడకి వచ్చిన డైరెక్టర్ అనిల్ రావిపూడి...  ...
By Rajini Kumari 2025-12-30 10:51:48 0 180
Telangana
బీజేపీ నేతలు- హనుమాన్ టెక్డి శ్రీరాముని దర్శనం.|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : హనుమాన్ టెక్డి సెలెక్ట్ టాకీస్ సమీపంలో వెలసిన శ్రీసీతారామచంద్ర...
By Sidhu Maroju 2026-03-27 12:40:50 0 125
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com