పుంగనూరు: అసాంఘీక కార్యకలాపాలకు పాల్పడితే చర్యలు తప్పవు
Posted 2026-03-24 08:09:07
0
151
అన్నమయ్య జిల్లా పుంగనూరు పోలీస్ స్టేషన్ ఆవరణంలో సోమవారం మధ్యాహ్నం నక్కబండ, జగనన్న కాలనీ ప్రజలకు మాదకద్రవ్యాలు, అసాంఘీక కార్యకలాపాలపై అవగాహన కల్పించారు. అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని సీఐ సుబ్బరాయుడు హెచ్చరించారు. అనుమానస్పద వ్యక్తులు సంచరిస్తే పోలీసులకు సమాచారం తెలపాలని, ఇళ్లు అద్దెకు ఇచ్చేవారు ఆధార్ కార్డు తదితర వివరాలు పరిశీలించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు# కొత్తూరు మురళి.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
Goa Advances Digital Governance and Public Services
Goa continues to strengthen digital governance in 2026 by expanding online public services,...
Goa Secures Long-Term Power Deal with NTPC Amid Growing Demand
To support its expanding energy needs, Goa has signed a power purchase agreement with NTPC. While...
ఆసిఫాబాద్ 1వ వార్డు సమస్యల పరిశీలన త్వరలోనే పరిష్కరిస్తాం మున్సిపల్ కమిషనర్
కొమురం భీం ఆసిఫాబాద్ భారత్ ఆవాజ్ న్యూస్ ప్రతినిధి జగదీష్
ఆసిఫాబాద్, జూన్ 25:రాబోయే...
రేపు ప్రారంభం కానున్న తాత్కాలిక కలెక్టర్ కార్యాలయం...
రేపు ప్రారంభం కానున్న తాత్కాలిక కలెక్టర్ కార్యాలయం...
మార్కాపురం: మార్కాపురం జిల్లా...
డిజిటల్ మహానాడును జయప్రదం చేయండి: ఎమ్మెల్యే.
మదనపల్లె నియోజకవర్గంలో బుధవారం నుంచి ప్రారంభం కానున్న డిజిటల్ మహానాడును విజయవంతం చేయాలని...