ఐక్యతతో బిజెపిని బలోపేతం చేద్దాం - రాష్ట్ర యువ మోర్చా కార్యదర్శి మణి కుమార్
Posted 2026-03-24 07:28:34
0
400
నేడు చీరాల రోటరీ క్లబ్ లో బిజెపి పార్టీ ఆధ్వర్యంలో పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ ప్రశిక్షణ మహా అభియన్ 2026 కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా బిజెపి యువ మోర్చా రాష్ట్ర కార్యదర్శి మణి కుమార్ మాట్లాడుతూ నాయకులు అందరూ ఐక్యతగా ఉంటేనే బీజేపీ పార్టీని బలంగా చేయగలమని,ఏ పదవులు ఆశించకుండా ప్రతి కార్యకర్త తన సొంత కుటుంబాలుగా పనిచేసే ఏకైక పార్టీ బిజెపి మాత్రమేనని అన్నారు.ఓపిక ఉన్నంతవరకు నరేంద్ర మోదీ ను ప్రధానమంత్రి గా గెలిపించడానికి మనం అంత కృషి చేయాలని అందుకు అందరూ సిద్ధంగా ఉండాలని వారు పిలుపునిచ్చారు. ప్రతి కార్యకర్తకి బిజెపి పార్టీ ఎల్లప్పుడు అండగా ఉంటుందని వారు భరోసా ఇచ్చారు..
Search
Categories
- Goa
- Jammu & Kashmir
- Punjab
- Uttar Pradesh
- Uttarkhand
- Andaman & Nikobar Islands
- Andhra Pradesh
- Karnataka
- Kerala
- Lakshdweep
- Puducherry
- Tamilnadu
- Telangana
- Dadra &Nager Haveli, Daman &Diu
- Himachal Pradesh
- Gujarat
- Madhya Pradesh
- Maharashtra
- Rajasthan
- Legal
- Life Style
- Music
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- Education
- International
- Haryana
- BMA
- Bharat
- Business
- Entertainment
- Fashion & Beauty
- Health & Fitness
- Arunachal Pradesh
- Assam
- Bihar
- Chhattisgarh
- Jharkhand
- Ladakh
- Manipur
- Meghalaya
- Mizoram
- Nagaland
- Odisha
- Sikkim
- Tripura
- West Bengal
- Chandigarh
- Delhi - NCR
- Bharat Aawaz
- IINNSIDE
- Business EDGE
- Media Academy
Read More
*చైనీస్ మాంజాపై ఉక్కుపాదం
*చైనీస్ మాంజాపై ఉక్కుపాదం*
*విక్రయించినా, నిల్వ చేసినా క్రిమినల్ కేసులు*...
గుంటూరు యువత జాగర్త
గుంటూర్ ఎస్పి గోకుల్ జిందాల్ ఆధ్వర్యంలో జరిగినటువంటి స్పెషల్ డ్రైవ్ లో యువతకు పలు సూచనలు...
సైబర్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలి:: డిఐజీ కర్నూల్ ఇన్చార్జి ఎస్పి
కర్నూలు :కర్నూలు జిల్లా... సంక్రాంతి పండగ ఆఫర్లు అంటూ సైబర్ మోసాలు...ఫేక్ షాపింగ్ ల ఆఫర్లు,...
నాందేడ్ చేరుకున్న రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు
నాందేడ్ చేరుకున్న రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు
• ప్రభుత్వ అతిథి హోదాలో...