కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు రాజాసింగ్ లేఖ : తన కుటుంబానికి ప్రాణహాని ఉందని ఫిర్యాదు. |

0
187

 

హైదరాబాద్: గోషామహల్ ఎమ్మెల్యే టి. రాజాసింగ్ కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు అత్యవసర లేఖ రాశారు.

రాబోయే రామ నవమి శోభాయాత్ర నేపథ్యంలో తనకు, తన కుటుంబానికి తీవ్రమైన ప్రాణహాని ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

గత కొన్ని రోజులుగా అంతర్జాతీయ నంబర్ల నుండి తనకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయని, ఒక లేఖ ద్వారా తన కుమారుడిని కూడా లక్ష్యంగా చేసుకుంటామని హెచ్చరించారని అమిత్ షా దృష్టికి తీసుకెళ్లారు.

ఈ బెదిరింపుల వెనుక ఉగ్రవాద సంస్థల హస్తం ఉండవచ్చని రాజాసింగ్ అనుమానం వ్యక్తం చేశారు

.స్థానిక పోలీసులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా నిందితులను పట్టుకోవడంలో పురోగతి లేదని, అందుకే కేంద్రం జోక్యం చేసుకుని లోతైన విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. 

భద్రతా పరమైన ఇబ్బందులు ఉన్నప్పటికీ, హిందూ ధర్మ రక్షణ కోసం తన పోరాటం కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు. 

ఈ లేఖ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

#sidhumaroju

Alwal

Search
Categories
Read More
Telangana
గూడెంగుట్ట ఆలయ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన : డిప్యూటీ సీఎం
మంచిర్యాల నియోజకవర్గంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన గూడెంగుట్ట శ్రీ సత్యనారాయణ స్వామి దేవాలయ...
By Avunoori Mahesh 2026-06-13 11:12:42 0 195
Andhra Pradesh
గుంటూరు పట్టణానికి ప్రముఖుల రాక
* గుంటూరు పట్టణానికి ప్రముఖుల రాక   * గుంటూరు, జనవరి 2 : గుంటూరు పట్టణానికి పలువురు...
By Rajini Kumari 2026-01-02 12:39:06 0 217
Andhra Pradesh
విద్యార్థుల భవిష్యత్తుకు బాట వేసిన విద్య జ్యోతి
*విద్యార్థుల భవిష్యత్తుకు బాట వేసిన విద్యాజ్యోతి*   *విద్యాజ్యోతి ద్వారా విద్యార్థుల...
By Rajini Kumari 2026-01-09 10:23:03 0 188
Telangana
డ్రగ్స్ కట్టడికి ప్రజాపాలన... సూరారం పోలీసుల భారీ సదస్సు.|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 'ప్రజా పాలన - ప్రగతి...
By Sidhu Maroju 2026-03-14 12:32:07 0 168
Business & Finance
Heavy Rains Disrupt Business Activity Across Mumbai
Heavy monsoon rains have disrupted normal business activity across Mumbai, causing waterlogging,...
By Navya Sree 2026-07-06 05:12:05 0 41
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com