ముస్లిం సోదరీ సోదరీమణులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన ప్రశాంత్ గౌడ్

0
489

నేడు రంజాన్ సందర్భంగా ముస్లిం సోదర సోదరీమణులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన చీరాల నియోజవర్గ తెలుగు యువత ఉపాధ్యక్షుడు ప్రశాంత్ గౌడ్.ఈ సందర్భంగా ప్రశాంత్ గౌడ్ మాట్లాడుతూ కుల మత బేధాలు లేకుండా ప్రతి ఒక్కరు ఒకే కుటుంబంల జీవిస్తున్న మనమందరం ఐక్యతగా ఉండాలని,అందరూ ఆనందంగా ఈ పండగ జరుపుకోవాలని మనస్పర్తి గా కోరుకుంటున్నానని అన్నారు.యువతకి ఏ కష్టం వచ్చినా తెలుగు యువత అండగా ఉంటుందని ముస్లిం మైనారిటీలకు రావాల్సిన బకాయిలను కూటమి  ప్రభుత్వం విడుదల చేసిందని మైనారిటీల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం,చీరాలలో ఎమ్మెల్యే కొండయ్య  ఎల్లప్పుడు తోడుంటారని తెలియజేశారు.

Search
Categories
Read More
Andhra Pradesh
పార్లమెంటరీ హోం వ్యవహారాల స్టాండింగ్ కమిటీ సమావేశంలో పాల్గొన్న బాపట్ల ఎంపీ తెన్నేటి కృష్ణ ప్రసాద్ గారు.
బాపట్ల: లోక్‌సభ ప్యానెల్ స్పీకర్ మరియు బాపట్ల పార్లమెంట్ సభ్యులు శ్రీ కృష్ణ ప్రసాద్ తెన్నేటి...
By Gadiyapudi Narendra 2026-02-17 15:55:02 0 110
Andhra Pradesh
రూ.1.6 కోట్లతో రోడ్ల నిర్మాణం
రోడ్లు నిర్మాణం పూర్తయితే గ్రామాల్లో రవాణా సౌకర్యాలు మెరుగుపడతాయని, వర్షాకాలంలో మురుగు నీటి...
By Manda Ramkumar 2026-03-27 01:01:33 0 117
Andhra Pradesh
S C C సంక్షేమం అభివృద్ధికి అదనంగా 150 కోట్లు కేటాయించిన కూటమి ప్రభుత్వం
పత్రికా ప్రకటన.   *ఏసు ప్రభువు త్యాగం, ప్రేమ, కరుణ బోధనలు ద్వారా విశ్వమానవాళికి చక్కని...
By Rajini Kumari 2025-12-19 11:32:46 0 157
Telangana
ఎక్సైజ్ సర్కిల్ పోలీస్ కార్యాలయాన్ని ప్రారంభించిన కంటోన్మెంట్ ఎమ్మెల్యే.|
సికింద్రాబాద్ : బేగంపేటలో ఏర్పాటు చేసిన మారేడ్ పల్లి ఎక్సైజ్ పోలీస్ సర్కిల్ నూతన కార్యాలయ...
By Sidhu Maroju 2025-11-24 09:49:41 0 122
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com