రంజాన్ పర్వదినం సందర్భంగా ఈద్గా ప్రార్థన లో పాల్గొన్న రవాణా శాఖ మంత్రి కుమారుడు నిశ్చల్ నాగిరెడ్డి

0
215

అన్నమయ్య జిల్లా రాయచోటి రంజాన్ పర్వదిన సందర్భంగా ఈద్గా ప్రాంతంలో పాల్గొన్నారు రాష్ట్ర యువజన శాఖ మంత్రి కుమారుడు నిశ్చల్ నాగిరెడ్డి గారు మైనారిటీ నాయకులతో కలిసి తీర్థ ప్రాంతంలో పాల్గొన్నారు ఈ రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు ఈ పవిత్ర పర్వదినము సమాజంలో శాంతితో ఐక్యతను మరింత భరోపదం చేయాలని ఆయన ఆకాంక్షించారు అలాగే అన్ని మతాల ప్రజలు పరస్పర గౌరవంతో స్నేహభావంతో కలిసి జీవించాలని సందేశాన్ని ఆయన ఈ సందర్భంగా తెలియజేశారు 

Search
Categories
Read More
Andhra Pradesh
తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అభిమానికి చిరుకానుక పంపిన నారా లోకేష్ బాబు
తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గాలివీడు ఐటిడీపీ అధ్యక్షుడు లక్కిm శ్రీహరి నాయుడు...
By Benguluri Madhubabu 2026-03-30 08:55:37 0 234
Telangana
అక్రమ బియ్యం దందాకు బ్రేక్.. పీడీ చట్టంతో చెక్.|
● పలుమార్లు కేసులు నమోదైన వ్యక్తిపై నిర్బంధ ఉత్తర్వులు ● అల్వాల్ పోలీసుల చర్యలు.. చర్లపల్లి...
By Sidhu Maroju 2026-07-22 15:02:41 0 32
Telangana
నిజామాబాద్
జిల్లా జనరల్ ఆసుపత్రి డెవలప్మెంట్ సొసైటీ సమావేశంలో ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి గారు, రూరల్...
By Sadaq Sadaq 2026-07-18 13:25:00 0 54
SURAKSHA
The Vanguard of Public Trust: IPS G. Krishnakanth and the Evolution of Community Policing
Sub Headline: From the corridors of academic excellence to the frontlines of law enforcement,...
By Kalaga Sailaja 2026-07-14 05:20:18 0 49
Punjab
Punjab's Agricultural Reforms and MSP Policy Updates
Agricultural reforms and Minimum Support Price (MSP) discussions continue to play a crucial role...
By Fathima Safa 2026-06-16 10:03:17 0 92
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com