అన్నదాతకు అండగ చంద్రన్న ఐటీడీపీ నియోజకవర్గ నాయకులు

0
139

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్యులు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారి ఆదేశాల మేరకు తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ నాయకులు మండిపల్లి లక్ష్మీ ప్రసాద్ రెడ్డి సూచనల మేరకు రాయచోటి నియోజకవర్గం లో రాయచోటి టౌన్ లో అన్నదాత సుఖీభవ కార్యక్రమంలో ఐ టి డి పి నాయకులు నాగభూషణ్ రెడ్డి కాశినేని మహేంద్ర నాయుడు రామ్మోహన్ సునీల్ రామాoనుజులు వీరమళ్ళు నాయుడు శ్రీహరి నాయుడు పాల్గొని పలు అభివృద్ధి కార్యక్రమాల గురించి వివరించడం జరిగింది రాబోయే రోజుల్లో రైతులకు మరెన్నో సాంకేతిక పరికరాలతో సులువుగా వ్యవసాయం చేసే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తుందని ప్రజలకు వివరించడం జరిగింది 

Search
Categories
Read More
Telangana
ఓటు వేయడం ప్రతి పౌరుడి బాధ్యత: తహశీల్దార్
ఎన్నికల సమయంలో ఓటు హక్కును వినియోగించుకోవడం ప్రతి ఓటరు బాధ్యత అని కడెం తహసీల్దార్ ప్రభాకర్...
By Mittapelli Saketh 2026-01-25 08:31:06 0 476
Andhra Pradesh
ఏటకేలకు మృతదేహం ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు.
మదనపల్లెలో బాలిక హత్య కేసు నేపథ్యంలో మంగళవారం ఉదయం నుండి స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు....
By Pagadala Venkateswar 2026-02-18 07:09:25 0 100
Andhra Pradesh
పుంగనూరు :కొత్త ఇండ్లు వద్ద ద్విచక్ర వాహనం చోరీ
అన్నమయ్య జిల్లా, పుంగనూరు నియోజకవర్గంలోని పుంగనూరు పట్టణంలో కొత్త ఇండ్ల టీవీఎస్ షోరూమ్ వద్ద ఎన్....
By Kothuru Murali 2026-01-12 08:41:36 0 121
Andhra Pradesh
గో టుకూరు రెవెన్యూ పరిధిలోని భూ సర్వే టీం ను ఆకస్మిక తనిఖీ చేసిన డిఆర్ఓ మలోల
*గోటుకూరు రెవెన్యూ గ్రామం నందు రి సర్వే టీం ను ఆకస్మిక తనిఖీ చేసిన డిఆర్ఓ మలోల*   ఉరవకొండ...
By BOYA MADHU 2026-01-23 11:47:56 0 243
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com