విద్యార్థినికి బెదిరింపు

0
272

విశాఖ పట్నంలోని రామనగర్ నందు గల సెవెన్ హిల్స్ నర్సింగ్ స్కూల్ యజ మాన్యం తన స్కూల్ లో నర్సింగ్ చదువుతున్న బాలిక లక్ష్మి ప్రసన్న విద్యార్థిని ధ్రువ పత్రాలుఅడిగినందుకు బెదరించారు    తూర్పు గోదావరి జిల్లా గోక వరం మండలం తంటి కొండ కు చెందిన లక్ష్మి ప్రసన్న 2025 నవంబర్ నెలలో జీఎన్ ఎం కోర్సులో జాయిన్ అయింది. మొత్తం ఫీజ్ 50 వేలు కాగా 8వేలు రూపాయలు కట్టారు. మిగిలిన సొమ్ము విడతలు వారీగా కడతామని యాజమాన్యానికి చెప్పానని కన్నీటి పర్వంతమైంది. ఇప్పుడు నాకు కింగ్ జార్జ్ ఆసుపత్రిలో ఉచిత సీటు వచ్చిందని అందులో చేరడానికి ధ్రువ పత్రాలు అడిగానని .నీవు ఎవ్వరికి చెప్పుకొంటావో చెప్పు కోపో.మేము ధ్రువ ప త్రాలు ఇవ్వం. అని 50 వేలు కడితే ధ్రువ పత్రాలు ఇస్తామని నానా మాటలు. అన రాణి మాటలతో దూషించారని గురువారం మధ్యాహ్నం 3 గంటలకు జిల్లా కలెక్టర్ గారికి మొరపెట్టడానికి జిల్లా కార్యా లయం చేరుకోగా ఉగాది పండుగ శెలవు రోజు కావున భారత్ అవాజ్ తో మీడియాతో తల్లి కుమార్తె ఇద్దరు ఎదురుపడ్డారు. ఈరోజు శెలవు దినం కాబట్టి సోమవారం అర్జీ ఇవ్వండి. అని చెప్పారు. మా తండ్రి గారు 5నెలలు క్రిందట ఛని పోయాడని . ఇప్పుడు మా తల్లి శాంతకుమారి గారు కూలీ పనులు చేస్తూ చదివిస్తున్నారని చెప్పింది మరియు వారు తిరిగి వెళ్ళిపోయారు

Search
Categories
Read More
Telangana
బీజేపీ స్ట్రాటజీ మరో కోణం
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత సోషల్ మీడియా లో, మీడియా లో ఒక విధమైన చర్చ మొదలైంది. ఫైర్...
By Ponnala Srinivasrao 2026-05-08 00:43:59 0 85
Andhra Pradesh
Bandla Ganesh: తిరుమల కొండకు బండ్ల గణేశ్ పాదయాత్ర.
రేపు ఉదయం 9 గంటలకు ప్రారంభం వైసీపీ పాలనలో చంద్రబాబు అరెస్టైనపుడు మొక్కుకున్నట్లు వెల్లడి నా...
By Pagadala Venkateswar 2026-01-18 10:43:26 0 163
Telangana
హెయిర్ అండ్ బ్యూటీ సెలూన్ మొదటి వార్షికోత్సవ వేడుకలు.|
మేడ్చల్   మల్కాజిగిరి జిల్లా :  ప్రముఖ హెయిర్ అండ్ బ్యూటీ సెలూన్ 'జావేద్ హబీబ్'...
By Sidhu Maroju 2026-02-19 10:15:38 0 189
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com