శ్రీ మణికంఠ మహాపాదయాత్ర క్యాలెండర్ ఆవిష్కరణ

0
135

ప్రతి  సంవత్సరము ఉగాది పండుగా రోజున శ్రీ మణికంఠ మహాపాదయరత్ర వారు వారు ప్రతి సంవత్సరం నిర్వహించే అయ్యప్ప సాముల పాదయాత్ర కార్యకమని సంబందించిన కాలెండరును ఆవిష్కరణ కార్యకం ఙరిగింది. ఈ పాదయాత్ర ను స్వర్గీయ వేణుగోపాల్ గురు స్వామి  శిశులు కృష్ణ గురు స్వామి,  గోవర్ధన్ గురుసామి, నిర్వహిస్తున్న రు. ఈ సంవత్సరం 30-11-2026 నుండి 06-13-2026 వరకు సాగుతుందని తెలిపారు. ఆసక్తి గల వారు తమ పేరు నమోద చేసుకోవాలని తెలిపారు.  ఈ కార్యకర్తం ప్రతి సంవత్సరము గౌలిపురా అయ్యప్ప స్వామి  దేవాదాయం నుండి శబరి మల వరకు సాగుతుంది. ఈ క్యాలెండర్ ఆవిష్కరణ  లో గోపాల్ రెడ్డి గురు స్వామి, మదు గురు స్వామి,  యశృత్ గురు స్వామి,  ఎచ్.పి. శ్రీకాంత్ గురు స్వామి,  గోపి గురు స్వామి,  మల్లికార్జున్ గురు స్వామి,  తదితరులు పాల్గొన్న రు.

Search
Categories
Read More
Andhra Pradesh
రాష్ట్రవ్యాప్తంగా హెచ్ పి వి వ్యాక్సినేషన్ కార్యక్రమం
*For Scrolls*   *చీపురుపల్లి*   *రాష్ట్ర వ్యాప్తంగా హెచ్‌పీవీ వ్యాక్సినేషన్...
By Rajini Kumari 2026-02-28 12:44:31 0 96
Andhra Pradesh
రథసప్తమి సందర్భంగా సూర్య భగవానుడికి ప్రత్యేక పూజలు నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్
రధ సప్తమి సందర్బంగా సూర్య భగవానుడికి ప్రత్యేక పూజలు చేసిన మాజి మంత్రివర్యులు వెలంపల్లి...
By Rajini Kumari 2026-01-25 11:06:03 0 131
Telangana
సివిల్ వివాదాల్లో పోలీసులు తలదూర్చవద్దు: డిజిపి
హైదరాబాద్:  న్యాయస్థానం ముందు నిలబెట్టాల్సిన పోలీసులే అవినీతికి పాల్పడితే ప్రజల్లో నమ్మకం...
By Sidhu Maroju 2025-10-14 07:16:20 0 199
Andhra Pradesh
RTI: ప్రజలు అడిగిన సమాచారం అధికారులు ఇవ్వకపోతే కఠిన చర్యలు తప్పవు: ఆర్టీఐ చీఫ్ కమిషనర్
ప్రభుత్వానికి సంబంధించిన సమాచారాన్ని సామాన్యులకు చేరవేయడమే లక్ష్యంగా పనిచేస్తానని ఏపీ సమాచార...
By Eslavath RameshNaik 2026-01-21 11:26:29 0 290
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com