దివ్యాంగులకు కూటమి ప్రభుత్వం ఎల్లప్పుడు అండగా ఉంటుంది - ఎమ్మెల్యే కొండయ్య

0
626

కూటమి ప్రభుత్వం దివ్యాంగ శక్తి పథకం ద్వారా దివ్యాంగులకు కల్పిస్తున్న ఉచిత బస్సు ప్రయాణాలను బాపట్ల జిల్లా చీరాల ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఎమ్మెల్యే మద్దులూరి మాలకొండయ్య ప్రారంభించారు.ఈ కార్యక్రమం లో ఆర్డివో చంద్రశేఖర్ నాయుడు,డిపో మేనేజర్ శ్యామల పాల్గొన్నారు.అనంతరం దివ్యాంగులతో కలిసి చీరాల నుండి చిన్నగంజం వరకు ఎమ్మెల్యే కొండయ్య ప్రయాణించారు.

దివ్యాంగ శక్తి పథకం ద్వారా నేటి నుండి రాష్ట్ర వ్యాప్తంగా దివ్యాంగులకు ఉచిత ప్రయాణాన్ని కల్పించిన కూటమి ప్రభుత్వానికి సీఎం చంద్రబాబు కు దివ్యంగులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటూన్నారు ..ఈ సందర్బంగా ఎమ్మెల్యే కొండయ్య మాట్లాడుతూ ఇప్పటికే స్త్రీ శక్తి పథకం ద్వారా మహిళాలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించుందని దివ్యంగుల కు ఇచ్చిన మాట ప్రకారం నేటి నుండి దివ్యంగుల కు ఉచిత ప్రయాణాలనీ కల్పించాందిని గత వైసీపీ ప్రభుత్వం దివ్యాంగులను పట్టించుకున్న పాపాన పోలేదని దివ్యంగులకు కూటమి ప్రభుత్వం అన్ని విధాలుగు అండగా ఉంటుందని అన్నారు.

Like
1
Search
Categories
Read More
Kerala
2050ഓടെ കേരളത്തിന്റെ നഗരാത്മക ഭാവി രൂപപ്പെടുന്നു
കേരള നഗര നയ കമ്മീഷന്റെ റിപ്പോര്‍ട്ടുപ്രകാരം, 2050ഓടെ സംസ്ഥാനത്തെ 80% ജനസംഖ്യ...
By Pooja Patil 2025-09-13 10:09:25 0 295
Andhra Pradesh
కశింకోట అంతర్-మండల మోటార్ల దొంగల ముఠా అరెస్ట్: 8 మోటార్లు, బైక్ స్వాధీనం
 *కశింకోటలో వరుస చోరీలకు చెక్ పెట్టిన ప్రత్యేక బృందం* కశింకోట: మండల పరిధిలోని పలు...
By Bhesetti Lovaraju 2026-02-04 13:17:11 0 197
Andhra Pradesh
రంజాన్ పర్వదినం సందర్భంగా ఈద్గా ప్రార్థన లో పాల్గొన్న రవాణా శాఖ మంత్రి కుమారుడు నిశ్చల్ నాగిరెడ్డి
అన్నమయ్య జిల్లా రాయచోటి రంజాన్ పర్వదిన సందర్భంగా ఈద్గా ప్రాంతంలో పాల్గొన్నారు రాష్ట్ర యువజన శాఖ...
By Benguluri Madhubabu 2026-03-21 07:18:16 0 126
Andhra Pradesh
మదనపల్లిలో బీజేపీ శిక్షణ మహాభియాన్ ప్రారంభం.
మదనపల్లిలోని కృష్ణ కళ్యాణ మండపంలో “పండిత్ దీనదయాళ్ ఉపాధ్యాయ ప్రశిక్షణ...
By Pagadala Venkateswar 2026-02-21 11:13:20 0 102
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com