సమస్య విన్న వెంటనే పరిష్కరించే గొప్ప నాయకుడు దొరికారు
Posted 2026-04-04 17:03:03
0
143
వేటపాలెం శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం పక్కన సర్వోదయ కాలనీ కి వెళ్లే రోడ్డులొ సరియైన ర్యాంపు లేక ఎంతో మంది ప్రజలు ఎన్నో రోజుల నుంచి పడుతున్న ఇబ్బందని స్థానిక నాయకులు దొగిపర్తి బాలకృష్ణ, జాగబత్తుని పోతురాజు చీరాల ఎమ్మెల్యే మద్దులూరి మాలకొండయ్య వారి కుమారులు మద్దులూరి మహేంద్ర నాధ్ దృష్టికి తీసుకెళ్లగా వెంటనే వేటపాలెం మండలం ఎంపీడీవో రాజేష్ తో మాట్లాడి వెంటనే మరమ్మతులు చేపించమని చెప్పడం దీంతో స్థానిక ప్రజలు ఎమ్మెల్యే కు వారి కుమారునికి అభినందనలు తెలిపి ఇన్నాళ్లు సమస్య వినే నాయకుడిని చూశాం గానీ సమస్య వినిన వెంటనే పరిష్కరించే నాయకుడిని ఇప్పుడు చూస్తున్నామని స్థానిక ప్రజలు వారి ఆనందాన్ని వెళ్లబుచ్చారు..
Search
Categories
- Goa
- Jammu & Kashmir
- Punjab
- Uttar Pradesh
- Uttarkhand
- Andaman & Nikobar Islands
- Andhra Pradesh
- Karnataka
- Kerala
- Lakshdweep
- Puducherry
- Tamilnadu
- Telangana
- Dadra &Nager Haveli, Daman &Diu
- Himachal Pradesh
- Gujarat
- Madhya Pradesh
- Maharashtra
- Rajasthan
- Legal
- Life Style
- Music
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- Education
- International
- Haryana
- BMA
- Bharat
- Business
- Entertainment
- Fashion & Beauty
- Health & Fitness
- Arunachal Pradesh
- Assam
- Bihar
- Chhattisgarh
- Jharkhand
- Ladakh
- Manipur
- Meghalaya
- Mizoram
- Nagaland
- Odisha
- Sikkim
- Tripura
- West Bengal
- Chandigarh
- Delhi - NCR
- Bharat Aawaz
- IINNSIDE
- Business EDGE
- Media Academy
Read More
మహబూబాబాద్ జిల్లా
*మహబూబాబాద్ జిల్లా:-*
*తొర్రూరు మండలంలోని గుర్తురు గ్రామ శివారు లో సబ్ స్టేషన్ దగ్గర మామిడి...
తెలంగాణలోని పది జిల్లాల రద్దు ఆలోచనలో ప్రభుత్వం?.|
హైదరాబాద్ : త్వరలో మళ్ళీ జిల్లాల పునర్వ్యవస్థీకరణ చేస్తానని అసెంబ్లీలో మంత్రి...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యా,ఐటీ శాఖ మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న _ప్రత్తిపాడు నియోజకవర్గం ఎమ్మెల్యే రామాంజనేయులు.
గుంటూరు,చేబ్రోలు హనుమయ్య కంపెనీ గ్రౌండ్ నందు ఏపీ టెక్నాలజీ సర్వీసెస్ చైర్మన్ శ్రీ మన్నవ మోహన్...
నిమ్మనపల్లిలోని గారబురుజు శివాలయంలో అగ్నిప్రమాదం.
మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని నిమ్మనపల్లి మండలంలోని గారబురుజు శివాలయంలో సోమవారం...