రాయచోటి నియోజకవర్గంలో గ్రామీణ రహదారుల అభివృద్ధి కోసం 1.28 కోట్లు పైగా నిధులు మంజూరు

0
165

మంగళవారం రాయచోటి నియోజకవర్గం నాకు మంజూరైన గ్రామీణ రహదారులకు సంబంధించింది మండలంలో సిసి రోడ్ల నిర్మాణం పనులను రాష్ట్ర రవాణా యోజన శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి భూమి పూజ చేసి ప్రారంభించారు ఈ సందర్భంగా మంత్రిగారు మాట్లాడుతూ గ్రామీణ అభివృద్ధికి రహదారులు ఎంతగానో తోడ్పడతాయని రహదారుల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం అధిక ఇస్తుందని తెలిపారు నాబార్దు నిధుల కింద నాలుగు రహదారుల నిర్మాణానికి 4.5 కోట్లు మంజూరయ్యని పి ఎం సి ఎస్ వై 3కింద 12.5కోట్లు మంజూరి పనులు పూర్తయ్యాయని తెలిపారు ఈ నిధులు అన్నిటినీ కలిపి చూస్తే రాయచోటి నియోజకవర్గంలో 128 కోట్లు పైగా నిధులు మంజూరైనట్లు మంత్రిగారు తెలిపారు

Search
Categories
Read More
Chandigarh
Going Green: No-Car Wednesdays for Government Employees
In a major push for green living and fuel conservation, the Chandigarh Administration has...
By Dunna Jessicaruth 2026-05-20 06:53:03 0 30
Andhra Pradesh
మదనపల్లెలో బైక్ రేసర్ల వీరవిహారం: బాలుడికి తీవ్ర గాయాలు
మదనపల్లెలో సైలెన్సర్లు తొలగించి అతివేగంగా బైకులు నడుపుతూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్న...
By Pagadala Venkateswar 2026-04-05 04:54:06 0 154
Andhra Pradesh
పుంగనూరు: డ్రైవర్ అప్రమత్తతో తప్పిన పెను ప్రమాదం
గురువారం సాయంత్రం పుంగనూరు మండలం, సుగాలిమిట్ట వద్ద మదనపల్లె నుంచి పుంగనూరుకు వస్తున్న కారులో...
By Kothuru Murali 2026-04-03 09:50:59 0 115
Andhra Pradesh
లోక్ అదాలత్ లో 200746 కేసుల పరిష్కారం
కర్నూలు : రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన లోక్ అదాలత్లకు విశేష స్పందన లభించింది. శనివారం ఒక్కరోజే...
By Hari Krishna 2025-12-14 06:55:23 0 276
Andhra Pradesh
Cabinet meeting updates
సూపర్-6లో ఇచ్చిన తొలి హామీ 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాల కల్పన. ఒకే రాష్ట్రం, ఒకే రాజధాని, అభివృద్ధి...
By G k Nookala 2026-02-25 08:18:17 0 130
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com