ఇంటిని కబ్జా చేశారని ఆవేదన.

0
97

తన ఇంట్లోకి చొరబడి, తనను బయటకు గెంటేసి ఇంటిని కబ్జా చేశాడని రిటైర్డ్ ఆర్టీసీ డ్రైవర్ కృష్ణమూర్తి ఆరోపించారు. తన ఇంటిని కాపాడి, ప్రాణహాని నుంచి రక్షించి న్యాయం చేయాలని ఆయన కోరారు. సోమవారం మదనపల్లె డీఎస్పీ కార్యాలయంలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఆయన ఫిర్యాదు చేశారు.

Search
Categories
Read More
Maharashtra
Mumbai-Pune Expressway to Close for Power Work Today |
The Mumbai-Pune Expressway will remain closed for one hour today for essential power work....
By Pooja Patil 2025-09-16 05:46:18 0 148
Andhra Pradesh
సోషల్ మీడియాను ఉపయోగించే సమయంలో జాగ్రత్తలు పాటించండి. 
సోషల్ మీడియాను ఉపయోగించే సమయంలో జాగ్రత్తలు పాటించండి.  👉ఎట్టిపరిస్థితుల్లోనూ అపరిచితులతో...
By SivaNagendra Annapareddy 2025-12-24 05:36:16 0 211
Andhra Pradesh
YS Sharmila: ప్రత్యేక హోదా అడిగే సత్తా జగన్‌కు లేదు: షర్మిల.
ప్రధాని మోదీ చేతిలో సీఎం జగన్ కీలుబొమ్మగా మారారన్న షర్మిల ఉపాధి హామీ పరిరక్షణ యాత్రలో భాగంగా...
By Pagadala Venkateswar 2026-02-13 06:57:01 0 83
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com