ఇఫ్తార్ విందు ప్రాంగణంలో సామరస్యానికి ప్రతీకగా నాయకుల కలయిక

0
169

రాయచోటి రాష్ట్ర మంత్రివర్యులు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు ఇచ్చిన ఇఫ్తార్ విందులో ప్రత్యేక ఆహ్వానితులు రాష్ట్ర మైనారిటీ అండ్ న్యాయ శాఖ మంత్రి ఎవరు ఎన్ ఎమ్ డి ఫారుక్ గారు మైనారిటీ సీనియర్ నాయకులు అమీర్ బాబు గారు పాల్గొని కార్యక్రమాన్ని మరింత ప్రాముఖ్యత చేకూర్చారు ఈ కార్యక్రమంలో మైనార్టీ సోదరులతో స్నేహపూర్వకంగా మమేకమై వారి అభిప్రాయాలు సమస్యలు తెలుసుకుని ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలపై చర్చించారు అనంతరం అక్కడే భోజనం చేసిన మైనార్టీ సోదరులు సమానత్వం సామాజిక ఐక్యత ప్రతిగా నిలిచారు ఈ కార్యక్రమంలో మంత్రిగారు సోదరుడు లక్ష్మీప్రసాద్ రెడ్డి గారు మేనల్లుడు మిన్నం రెడ్డి మౌర్య రెడ్డి గారు పాల్గొన్నారు 

Search
Categories
Read More
Andhra Pradesh
బర్ధన్ ఆశయాలను కొనసాగిద్దాం... జంగాల అజయ్ కుమార్, కోట మాల్యాద్రి పిలుపు...
జాతీయ పూర్వ ప్రధాన కార్యదర్శి, అమరజీవి కామ్రేడ్ ఏబీ బర్ధన్ 10వ వర్ధంతి సందర్భంగా ఈ రోజు సిపిఐ నగర...
By John Baji 2026-01-03 02:13:37 0 164
Telangana
పేకాట పై పోలీసులు మెరుపు దాడి
- పేకాటపై పోలీస్ మెరుపు దాడి.. - నలుగురు పేకాటరాయుల్ల అరెస్ట్.. - రూ.6500 నగదు, నాలుగు సెల్...
By Nookapangu Manikanta 2026-05-12 15:31:13 0 77
Telangana
నేటి నుంచి టెన్త్ పరీక్షలు ప్రారంభం
నేటి నుంచి ప్రారంభం కానున్న పదవ తరగతి పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు రామయంపేట...
By Katiyala JeevanRaj 2026-03-14 03:37:13 1 1K
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com