నూతన వధూవరులను ఆశీర్వదించిన సుగవాసి ప్రసాద్ బాబు

0
157

ఈరోజు రాయచోటి పట్టణం ప్రీతం కళ్యాణ మండపం లో జరిగిన కే రామాపురం వాస్తవులు గాండ్లపెంట నాగరాజు గారి కుమారుడు పవన్ కుమార్ వెడ్స్ భవానీల వివాహ వేడుకకు హాజరైన రాజంపేట పార్లమెంటు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు శ్రీ సుగవాసి ప్రసాద్ బాబు గారు నూతన వధూవరులను ఆశీర్వదించారు ఈ సందర్భంగా ప్రసాద్ బాబు గారు మాట్లాడుతూ ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో గాండ్లపెంట వారి కుటుంబ సభ్యులు బంధుమిత్రులు మరియు తెలుగుదేశం పార్టీకి చెందిన పలువురు ప్రముఖు నాయకులు పాల్గొన్నారు 

Search
Categories
Read More
Andhra Pradesh
కర్నూలు జిల్లా కోర్టులో ఉద్యోగాలు !
కర్నూలు జిల్లా :  కర్నూలు జిల్లా కోర్ట్ న్యాయ సేవాసధనలో రికార్డ్ అసిస్టెంట్ ఒకటి ఫ్రంట్...
By Hari Krishna 2026-01-17 05:32:44 0 140
Andhra Pradesh
విజయవాడ క్యాంప్ కార్యాలయంలో ఎన్టీఆర్ 30వ వర్ధంతి సందర్భంగా వంగలపూడి అనిత గారి ఘన నివాళి
తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారకరామారావు...
By Rajini Kumari 2026-01-18 14:21:08 0 244
Telangana
నిజామాబాద్: జిల్లాలో.488 పోలింగ్ కేంద్రాల ఏర్పాటు.కలెక్టర్
నిజామాబాద్ జిల్లా నగరపాలక సంస్థ పరిధిలో ని 60 డివిజన్లాలో ఎన్నికల కోసం 488 పోలింగేంద్రాలను సిద్దం...
By Sadaq Sadaq 2026-02-10 16:19:52 0 191
Bharat Aawaz
“When One Voice Questions, Many Lives Change”
Hyderabad - In every street of India, in every silent corner of our society, there's a question...
By Bharat Aawaz 2025-07-24 06:33:01 0 1K
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com