పుంగనూరు: దేవాదాయ శాఖలోకి మారెమ్మ ఆలయం కొత్తూరు మురళి

0
112

అన్నమయ్య జిల్లా, పుంగనూరు పట్టణంలోని ప్రైవేటు బస్టాండ్ సమీపంలో ఉన్న శ్రీవిరుపాక్షి మారెమ్మ ఆలయం దేవాదాయ శాఖ పరిధిలోకి చేరింది. దేవాదాయ శాఖ కమిషనర్ ఆదేశాల మేరకు గ్రూప్ టెంపుల్ ఈవో రమణ, ఎండోమెంట్ డివిజన్ ఇన్స్పెక్టర్ శశి కుమార్ పట్టణ పెద్దల సమక్షంలో ఈ ప్రక్రియను పూర్తి చేశారు. ఆలయానికి సంబంధించిన ఆస్తులను స్వాధీనం చేసుకునే చర్యలు చేపట్టారు## కొత్తూరు మురళి.

Search
Categories
Read More
Andhra Pradesh
అన్నమయ్య జిల్లాలో పలువురు సి ఐ లు బదిలీలు.
అన్నమయ్య జిల్లాలో పలువురు సబ్-ఇన్స్పెక్టర్లు (సీఐలు) బదిలీ అయ్యారు. కర్నూల్ రేంజ్ డిఐజి కోయ...
By Pagadala Venkateswar 2026-02-10 04:26:57 0 105
Telangana
HNK: ఎటిఎంలో చోరీలు...... రాజస్థాన్ ముఠా అరెస్ట్
ఎటిఎం కేంద్రంలో  ఖాతాదరుల దృష్టి మర్చి చోరీలకు పాల్పడుతున్న రాజస్థాన్ కు చెందిన ఏడుగురు...
By Prashanth Goindla 2025-12-28 07:51:29 0 349
Maharashtra
NEET UG Paper Leak: CBI Arrests Prominent Coaching Centre Founder in Latur
In a major crackdown on educational malpractice, the Central Bureau of Investigation (CBI) today...
By Dunna Jessicaruth 2026-05-18 10:09:30 0 25
Andhra Pradesh
పుంగనూరు: వార్షిక ఆలయం పై మీడియా సమావేశం నిర్వహించిన ఈవో కొత్తూరు మురళి
అన్నమయ్య జిల్లా, పుంగనూరు నియోజకవర్గంలోని బోయకొండ గంగమ్మ ఆలయ ఈవో ఉప కమిషనర్ ఏకాంబరం ఆదివారం ఆలయ...
By Kothuru Murali 2026-04-13 08:29:29 0 72
Andhra Pradesh
ఎలక్ట్రిక్ బస్సులను ఆర్టీసీ సహకారంతో కొనుగోలు చేయాలి.
ఎలక్ట్రిక్ బస్సులను ప్రభుత్వం కొనుగోలు చేసి, ఆర్టీసీ సిబ్బంది ద్వారా నిర్వహించేలా చర్యలు...
By Pagadala Venkateswar 2026-05-19 05:21:11 0 31
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com