ఎస్సీ మొర్చా ఆధ్వర్యం లో మహిళా దినోత్సవం

0
247

ఎస్సీ మోర్చ ఆధ్వర్యం లో మహిళా దినోత్సవం ఘనంగా జరిగింది వివరాలకు వెళితే విశాఖ బీచ్ రోడ్ కామత్ బోజన షాల పక్కన గల జిల్లా బీజేపీ కార్యాలయం లో పట్టణశుధ్య కార్మికులతో సమావేశమయ్యారు ఈ మహిళా దినోత్సవం నాకు ముఖ్య అతిథిగా రాష్ట్ర ఎస్సీ మోర్చా అధ్యక్షులు పనతల సురేష్ విచ్చేశారు. మహిళా సభకు రాష్ట్ర మహిళా ఎస్సీ మోర్చా ఉపాధ్యక్షురాలు కట్టా పద్మ అధ్యక్షత వహించారు. పనత ల సురేష్ మాట్లాడుతూ మనప్రియతమ నరేంద్ర మోడీ గారు పేదరికం నుండి వచ్చిన వారు కావున పేదల అబివృద్ధి కోసం పాటు పడుతున్నారు ఈ కార్యక్రమంలో 1000మందికి చీరలు పారిశుధ్య కార్మికులకు పంచారు. కేంద్ర ప్రభుత్వ అబివృద్ధి పతకాలు వినియోగించుకోవా లన్నారు. సమాజంలో మీరే గొప్ప పాత్ర పోషిస్తున్నారు కార్మికులను కొనియాడారు. జిల్లా అధ్యక్షుడు పరశు రా మ రాజు మాట్లాడుతూ మీకు ఏ సమస్య ఎదురైనా మాకు గాని మా పార్టీ నాయకులకు తెలియ జేస్తే పరిస్కరిస్తామన్నారు. ప్రారంభానికి ముందు జిల్లా ఎస్సీ మోర్చా అధ్యక్షుడు ములకలపల్లి ప్ర కాష్ ఆధ్వర్యం లో జ్యోతి ప్రజ్వలన చేశారు ఈకార్యక్రమంలో రాష్ట్ర మహిళ మోర్చా ఎస్సీ పార్టీ ఉపాధ్యక్షురాలు కట్టా పద్మ . జిల్లా ఎస్సీ మోర్చా సెక్రటరీ సుశీల. జయలక్ష్మి. పాల్గొ న్నారు

Search
Categories
Read More
Telangana
శ్రీ దర్పన్ స్కూల్ దశాబ్ది వేడుకలు: ముఖ్య అతిథిగా శాంతి శ్రీనివాస్ రెడ్డి.|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : అల్వాల్ డివిజన్ వేణుగోపాల్ నగర్‌లోని శ్రీ దర్పన్ స్కూల్ 10వ...
By Sidhu Maroju 2026-03-14 18:24:45 0 96
Telangana
నిజామాబాద్: హత్య రాజకీయలను సహించం.రురల్ ఎమ్మెల్యే
కాంగ్రేస్ సినియార్ నాయకడు,మాజీ ఎంపీపీ ఇమ్మడి గోపి హత్య వార్త తనాను తివ్రంగ కలిచి వేశిందనీ గ్రామీణ...
By Sadaq Sadaq 2026-03-12 18:01:28 0 130
Andhra Pradesh
బాపట్ల జిల్లా ఎస్పీ శ్రీ బి. ఉమామహేశ్వర్ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్న జిల్లా పోలీసు అధికారులు.
బాపట్ల జిల్లా ఎస్పీ శ్రీ బి. ఉమామహేశ్వర్ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా అవగాహన...
By Gadiyapudi Narendra 2026-01-07 14:07:24 0 172
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com