పుంగనూరు: ఎంపీ చొరవతో పిఎం రిలీఫ్ ఫండ్ మంజూరు

0
95

వైయస్ఆర్సిపి లోక్ సభ పక్ష నేత, రాజంపేట పార్లమెంట్ సభ్యులు పెద్దిరెడ్డి వెంకటరెడ్డి తన నియోజకవర్గానికి చెందిన ఒక కుటుంబానికి వైద్య అవసరాల కోసం ప్రధానమంత్రి సహాయ నిధి నుంచి రూ. 3 లక్షలు అందజేశారు. క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న పుంగనూరు మండలం రాగానే పల్లెకు చెందిన బెల్లం నరసింహ కుటుంబానికి ఈ ఆర్థిక సహాయం అందింది. బుధవారం వైసీపీ నాయకులు ఈ విషయాన్ని తెలిపారు. కష్టకాలంలో ఆ కుటుంబానికి అండగా నిలిచి, ఆర్థిక సహాయం అందేలా ఎంపీ చర్యలు తీసుకున్నారని వారు పేర్కొన్నారు# కొత్తూరు మురళి.

Search
Categories
Read More
Telangana
తెలంగాణలో 15 మంది ఐఏఎస్ ల బదిలీలు.|
హైదరాబాద్ :  తెలంగాణలో భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీలు, పోస్టింగులు. సీఎంవో నుండి ఐఏఎస్ జయేష్...
By Sidhu Maroju 2025-12-25 17:54:25 0 176
Telangana
శ్రీరామనవమి..హనుమంత్ రావు తో అల్వాల్‌లో భక్తి వైభవం.!
మేడ్చల్ మల్కాజ్గిరి పరిధిలోని అల్వాల్ సర్కిల్‌లోని పలు కాలనీలలో ఈరోజు శ్రీరామనవమి...
By Sidhu Maroju 2026-03-27 12:06:03 0 123
Telangana
విద్యా వ్యవస్థ విఫలమవుతుంది, పిల్లల భవిష్యత్తు ప్రమాదంలో! — రెష్మా మొహమ్మద్
ఇది ఒక న్యూస్ కాదు — మౌనం ప్రమాదకరం అయినప్పుడు, ఒక తరం భవిష్యత్తుపై వేసిన మొదటి ప్రశ్న....
By Reshma Mohammed 2025-12-25 17:16:04 0 2K
Haryana
Haryana Bans Civilian Drone Use Statewide Amid Heightened Security Alert Until May 25
Haryana Bans Civilian Drone Use Statewide Amid Heightened Security Alert Until May 25...
By BMA ADMIN 2025-05-22 07:20:14 0 3K
Andhra Pradesh
పుంగనూరు: మద్యం మత్తులో డ్రైవ్ చేయడంతో ప్రమాదం.
అన్నమయ్య జిల్లా, పుంగనూరు పట్టణంలోని యుఎన్ఆర్ సర్కిల్ 42వ జాతీయ రహదారిపై చిత్తూరు నుంచి అనంతపురం...
By Kothuru Murali 2026-01-28 09:10:02 0 120
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com