రోడ్డుమీద ఆరబెట్టిన ధాన్యం వల్ల రోడ్డు ప్రమాదం జరిగింది.....

0
64

నల్లబెల్లిలో రోడ్డు ప్రమాదం.. ఒకరికి గాయాలు

భరత్ అవాజ్ న్యూస్: 12 మే ఈరోజు ఉదయం వరంగల్ జిల్లా...నల్లబెల్లి మండలం మేడపల్లి క్రాస్ వద్ద హైవేపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ ద్విచక్ర వాహనదారుడికి గాయాలయ్యాయి. రోడ్డుపై ఆరబోసిన వడ్ల కుప్పకు రక్షణగా రైతు పెట్టిన రాళ్లను గమనించని వాహనదారుడు బలంగా ఢీకొట్టాడు. దీంతో వాహనం అదుపుతప్పి కింద పడటంతో అతనికి తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు బాధితుడిని చికిత్స నిమిత్తం వెంటనే ఆసుపత్రికి తరలించారు.. అధికారులు త్వరగా స్పందించగలరని కోరుకుంటున్నాం..... దుగ్గొండి మండలం రిపోర్టర్ జి రాము 

Search
Categories
Read More
Telangana
"వాసవీ జయంతికి సెలవు: సీఎంలకు కైలాష్ రాంచెందర్ గుప్త ధన్యవాదాలు.|
హైదరాబాద్ : వాసవీ మాత ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారిక...
By Sidhu Maroju 2026-04-30 05:47:30 0 242
Andhra Pradesh
చంద్రబాబుకు వెన్నుపోటు పొడవడం వెన్నతో పెట్టిన విద్య: రోజా
ఏపీ ప్రజలకు సీఎం చంద్రబాబు వెన్నుపోటు పొడిచారని మాజీ మంత్రి రోజా ఆరోపించారు. రాయలసీమ లిఫ్ట్...
By Pagadala Venkateswar 2026-01-06 07:35:25 0 192
Andhra Pradesh
హెచ్ పీవీ వాక్సినేషన్ ప్రారంభించిన ముఖ్యమంత్రి
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జిల్లాలోని చీపురుపల్లి నియోజకవర్గంలో శనివారం పర్యటించారు....
By Boiena Rajesh 2026-02-28 13:59:30 0 155
Andhra Pradesh
అప్రెంటిస్ ఖాళీలు !!
కర్నూలు :  యూఐఐసీఎల్, చెన్నైలో 153 అప్రెంటిస్లుయునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్...
By Hari Krishna 2025-12-24 14:44:23 0 188
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com