సామర్లకోటలో ఎస్ఐ మౌనిక, ఎంపీడీవోకు సన్మానం
Posted 2026-03-11 07:41:26
0
935
సామర్లకోటలో ఎస్ఐ మౌనిక మరియు ఎంపీడీవో హిమామహేశ్వరి సేవలను అభినందిస్తూ ఘనంగా సన్మానించారు. రాజ్యసభ ఎంపీ సానా సతీశ్ బాబు కార్యాలయ ఇన్ఛార్జ్ మేక లక్ష్మణమూర్తి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు.
ఎంపీ సానా సతీశ్ బాబు ఆదేశాల మేరకు సోమవారం అచ్చంపేట కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో అధికారులను పూలమాలలు వేసి శాలువాలతో సత్కరించారు. ప్రజా సేవలో వారు చూపుతున్న అంకితభావం ఇతరులకు స్ఫూర్తిగా నిలుస్తుందని నాయకులు పేర్కొన్నారు.
ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ ప్రజలకు సేవ చేయడంలో అధికారులు బాధ్యతగా వ్యవహరిస్తున్నారని కొనియాడారు. వారి సేవలు సమాజానికి ఎంతో ఉపయోగపడుతున్నాయని అభినందించారు.
ఈ కార్యక్రమంలో అరికడ శ్రీనివాసరావు, రామానాయుడు, ఆనంద్, దుర్గాప్రసాద్, బాబి సతీశ్ తదితరులు పాల్గొన్నారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
Jayesh Ranjan IAS: Visionary Leader of Telangana
Jayesh Ranjan, IAS: The Visionary Behind Telangana's Digital Growth
...
రైలు వన్ యాప్:: రైల్వే శాఖ
కర్నూలు ;
రైల్ వన్ యాప్రైలు టికెట్పై రిబేటు3 శాతం ప్రకటించిన రైల్వే శాఖమార్చి తర్వాత...
రాయచోటిలో పుంగనూరు యువకుడి మృతి
మంగళవారం రాయచోటి పట్టణంలోని ఇందిరమ్మ కాలనీ సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్ర వాహనంపై...
పవన్ కల్యాణ్కు బెంగళూరు కోర్టులో భారీ ఊరట.. ఆ పోస్టులు తొలగించాలని ఆదేశం
పవన్ కల్యాణ్కు బెంగళూరు కోర్టులో మధ్యంతర ఊరట
భూకబ్జా ఆరోపణలపై దాఖలు చేసిన పరువు నష్టం...
Cabinet meeting updates
సూపర్-6లో ఇచ్చిన తొలి హామీ 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాల కల్పన. ఒకే రాష్ట్రం, ఒకే రాజధాని, అభివృద్ధి...