సామర్లకోటలో ఎస్ఐ మౌనిక, ఎంపీడీవోకు సన్మానం
Posted 2026-03-11 07:41:26
0
937
సామర్లకోటలో ఎస్ఐ మౌనిక మరియు ఎంపీడీవో హిమామహేశ్వరి సేవలను అభినందిస్తూ ఘనంగా సన్మానించారు. రాజ్యసభ ఎంపీ సానా సతీశ్ బాబు కార్యాలయ ఇన్ఛార్జ్ మేక లక్ష్మణమూర్తి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు.
ఎంపీ సానా సతీశ్ బాబు ఆదేశాల మేరకు సోమవారం అచ్చంపేట కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో అధికారులను పూలమాలలు వేసి శాలువాలతో సత్కరించారు. ప్రజా సేవలో వారు చూపుతున్న అంకితభావం ఇతరులకు స్ఫూర్తిగా నిలుస్తుందని నాయకులు పేర్కొన్నారు.
ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ ప్రజలకు సేవ చేయడంలో అధికారులు బాధ్యతగా వ్యవహరిస్తున్నారని కొనియాడారు. వారి సేవలు సమాజానికి ఎంతో ఉపయోగపడుతున్నాయని అభినందించారు.
ఈ కార్యక్రమంలో అరికడ శ్రీనివాసరావు, రామానాయుడు, ఆనంద్, దుర్గాప్రసాద్, బాబి సతీశ్ తదితరులు పాల్గొన్నారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
Fatal Negligence at AIIMS Bhopal: 3-Year-Old Killed
A three-year-old boy undergoing leukemia treatment at AIIMS Bhopal died after nursing staff...
Nagaland Revises Dearness Allowance for Employees
The Nagaland government has announced revised Dearness Allowance (DA) rates for state government...
సీఎం తో మదనపల్లి అభివృద్ధిపై చర్చించిన ఎమ్మెల్యే.
అసెంబ్లీ సమావేశాల సందర్భంగా మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ బాషా సోమవారం సీఎం చంద్రబాబు నాయుడును...
అల్వాల్లో 20 సీసీ కెమెరాల ప్రారంభం.|
"మల్కాజ్గిరి సీపీ బి. సుమతి ఐపీఎస్ ఆదేశాలతో నిఘా వ్యవస్థ విస్తరణ.. ఏసీపీ గోపాలకృష్ణమూర్తి...
Monsoon Rains Disrupt Trade and Transport in Manipur
Heavy monsoon rainfall across parts of Northeast India continues to affect transportation,...