పుంగనూరులో ఇలాంటి అలంకరణ చాలా అరుదు కొత్తూరు మురళి

0
85

పుంగనూరు పట్టణ ప్రజల ఆరాధ్య దైవం శ్రీ విరుపాక్షి మారమ్మ గంగజాతర సందర్భంగా మంగళవారం ప్రత్యేక అలంకారంలో దర్శన భాగ్యం కల్పించారు. ఇప్పటికే అమ్మవారికి అలంకరించే వెండి కవచానికి అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు. సంవత్సరంలో ఈ ఒక్కరోజు మాత్రమే మారెమ్మ ఈ అలంకారంలో దర్శనమిస్తారు. కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి లక్షలాదిమందిగా భక్తులు తరలి వచ్చి అమ్మవారిని దర్శించుకోనున్నారు# కొత్తూరు మురళి.

Search
Categories
Read More
Andhra Pradesh
క్రిస్మస్ మరియు నూతన సంవత్సరం వేడుకలు ప్రజలంతా ప్రశాంతంగా జరుపుకోవాలి!! కర్నూలు ఎస్పీ
కర్నూలు : పత్రికా ప్రకటన (24.12.2025)కర్నూలు జిల్లా...క్రిస్మస్,  న్యూ ఇయర్ వేడుకలు...
By Hari Krishna 2025-12-24 14:22:31 0 188
Telangana
🔴🔥*ఏసీపీతో సహా సీఐ, ఎస్ఐలు సస్పెండ్*
  🟤వరంగల్ పోలీస్ కమిషనరేట్,   గతంలో వరంగల్ ఏసీపీ గా విధులు నిర్వహించిన నందిరాం...
By CM_ Krishna 2025-12-23 14:38:07 0 200
Andhra Pradesh
పుంగునూరు: మేలుపట్లలో ఘనంగా పశువుల పండుగ, రైతుల ప్రత్యేక పూజలు.
Tv txపుంగనూరు సమీపంలోని మేలుపట్ల గ్రామంలో బుధవారం రైతులు పశువుల పండుగను ఘనంగా నిర్వహించారు. ఈ...
By Kothuru Murali 2026-01-29 08:31:20 0 107
Andhra Pradesh
Andhra Pradesh Government: ఎన్టీఏ పరీక్షలకు పటిష్ఠ వ్యవస్థ.. రాష్ట్ర, జిల్లా స్థాయిలో కమిటీలను నియమించిన ఏపీ సర్కార్.
జాతీయ అర్హత పరీక్ష (నీట్), ఇతర జాతీయ స్థాయి ప్రవేశ పరీక్షల నిర్వహణలో పారదర్శకత, భద్రతను పెంచే...
By Pagadala Venkateswar 2026-03-28 04:33:44 0 109
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com