కదిరి పట్టణంలో ఈరోజు శ్రీమత్ ఖాద్రి లక్ష్మీనరసింహస్వామి రథోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది

0
189

ఈరోజు ఉదయం కదిరి పట్టణంలోని శ్రీమత్ ఖాద్రి లక్ష్మీనరసింహస్వామి రథోత్సవం అంగరంగ వైభవంగా ప్రారంభమై లక్షలాది మంది భక్తులు స్వామివారికి దవనము మిరియాలు సమర్పించి స్వామి వారి ఆశీస్సులు పొందారు ఈ కార్యక్రమంలో దేశంలోని నలుమూలల నుండి నరసింహస్వామి భక్తులు పాల్గొని తమ కోర్కెలను స్వామివారికి విన్నవించుకున్నారు 

Search
Categories
Read More
Goa
Goa Water Metro: Eco-Friendly Commuting Revolution
Goa is set to revolutionize its transport landscape as the central government fast-tracks the...
By Lokeshwari Panthadi 2026-06-29 09:47:14 0 64
Business & Finance
K-RERA Order Strengthens Homebuyers' Rights
The Karnataka Real Estate Regulatory Authority (K-RERA) has issued a landmark order directing a...
By Navya Sree 2026-06-29 05:28:39 0 53
Andhra Pradesh
పోలేరమ్మ తిరునాళ్లలో ‘శక్తి టీం’ మానవత్వం - తప్పిపోయిన చిన్నారులు తల్లిదండ్రుల చెంతకు..
చీరాల మండలం తోటవారిపాలెంలో అత్యంత వైభవంగా జరుగుతున్న శ్రీ పోలేరమ్మ అమ్మవారి తిరునాళ్లలో...
By Vadlamudi NagaVenkat 2026-05-06 01:52:33 0 232
Andhra Pradesh
మార్కాపురం పట్టణంలోని ఎన్ఎస్ నగర్ ఆర్టిసి బస్టాండ్ సమీప ప్రాంతాల్లో స్వచ్ఛ ఆంధ్ర- స్వర్ణాంధ్ర కార్యక్రమం
మార్కాపురం పట్టణంలోని ఎన్ఎస్ నగర్,ఆర్టీసీ బస్టాండ్ సమీప ప్రాంతాల్లో స్వచ్ఛ ఆంధ్ర- స్వర్ణాంధ్ర...
By Chennaiah Kati 2026-06-20 14:33:25 0 81
Telangana
ఎల్లమ్మ కళ్యాణానికి పకడ్బందీ ఏర్పాట్లు.|
- భక్తులకు ఇబ్బందులు లేకుండా అన్ని శాఖల సమన్వయం - లక్షలాది మంది రాక నేపథ్యంలో భద్రత, పరిశుభ్రతపై...
By Sidhu Maroju 2026-07-18 07:22:48 0 56
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com