అమరావతి లో ఆశా కార్య కర్తల సమావేశం

0
253

విశాఖ మధురవాడ యందు గల అమరావతిలో మంగళవారం ఉదయం 10గంటలకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లో 8మంది ఆశా కార్యకర్తలకు .8మంది ఏఎన్ ఎంలకు సమా వేశం జరిగింది. సమావేశంలో డాక్టర్ సాల్మన్ రాజు మాట్లాడుతూ మన పీ హెచ్ సి పరిధిలోని ఆశా కార్యకర్తల ఇల్లు ఇల్లు తిరిగి గర్భిణులను గుర్తించి వారికి సరైన సలహాలు ఇవ్వడం. హెల్త్ కార్డులు ఇవ్వడం. వాటి వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేయాలి అంతే కాకుండా ఏ ఎన్ ఎంలు అందుబాటులోని ప్రజలకు షుగర్. బి పీ. చెక్ చేసి మందులు ఇవ్వాలన్నారు. నెలలో ప్రతి మంగళ వారం జరగాల్సిన సమావేశం వాయిదా పడి ఉంది. అందుకే ఈ రోజు సమావేశం అయ్యా మని . రూరల్ ఏరియా లో ప్రజల ఆరోగ్య సమస్యల పట్ల జాగ్రత్త వహించండి వారిని ఆసుపత్రులకు రిఫర్ చేయాలన్నారు. ఈసమావేశంలో హెల్త్ సూపర్ వైజర్ లక్ష్మి గారు. కల్యాణి గారు తది తరులు హాజరయ్యారు

Search
Categories
Read More
Andhra Pradesh
వాల్మీకిపురం: గల్లంతైన యువకుడి మృతదేహం లభ్యం.
వాల్మీకిపురం ఎస్సై తిప్పేస్వామి తెలిపిన వివరాల ప్రకారం, మంగళవారం కొత్తపల్లి చెరువులో స్నేహితులతో...
By Pagadala Venkateswar 2026-04-30 04:24:56 0 57
Andhra Pradesh
రోడ్ల అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని వినతి
బొబ్బిలి నియోజకవర్గంలో రోడ్లు అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని ఆర్ అండ్ బీ ఉన్నతాధికారులను...
By Boiena Rajesh 2026-03-24 11:24:00 0 163
Andhra Pradesh
మంత్రి నారా లోకేష్ పేరున శివాలయంలో పూజలు
*మంత్రి లోకేష్ పేరున శివాలయంలో పూజలు...*   ************************** మంగళగిరి శ్రీ గంగా...
By Rajini Kumari 2026-01-23 11:56:32 0 163
Andhra Pradesh
పుంగనూరులో ఎస్సై ని కలిసిన కాంగ్రెస్ పార్టీ కమిటీ
అన్నమయ్య జిల్లా, పుంగనూరు పట్టణంలో నూతనంగా బాధ్యతలు స్వీకరించిన ఎస్సై ఆన్సర్ భాష ను మంగళవారం...
By Kothuru Murali 2026-01-13 09:22:54 0 159
Rajasthan
Rajasthan Tragedy: Four Good Samaritans Killed While Assisting Accident Victims in Dungarpur
Jaipur/Dungarpur: In a heartbreaking turn of events, four people lost their lives and eight...
By BMA ADMIN 2025-05-20 06:54:11 0 3K
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com