మదనపల్లి మార్కెట్‌లో చిన్న క్రేట్ల విధానం ప్రారంభం.

0
108

మదనపల్లి టమోటా మార్కెట్‌లో సోమవారం ఎమ్మెల్యే షాజహాన్ బాషా 15 కిలోల చిన్న క్రేట్ల విధానాన్ని ప్రారంభించారు. ఈ కొత్త విధానం వల్ల రైతులు అధిక లాభాలు పొందవచ్చని, ఆక్షన్ లేకుండా నేరుగా విక్రయాలు జరుపుకోవచ్చని ఆయన తెలిపారు. ఈ పద్ధతి వల్ల రైతులు, వ్యాపారులు ఎవరూ నష్టపోరని, రైతులు ఆర్థికంగా లాభపడాలని ఎమ్మెల్యే సూచించారు.

Search
Categories
Read More
Andhra Pradesh
పోలవరం నల్లమల సాగర్ ప్రాజెక్టు పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
*అమరావతి : 'పోలవరం-నల్లమల సాగర్' ప్రాజెక్టుపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు..!* *( Mahanaadu...
By Rajini Kumari 2026-01-12 13:04:45 0 135
Telangana
కడెం ప్రభుత్వసుపత్రి ఎదుట ఆశా వర్కర్ల నిరసన!!
ఆశ వర్కర్ల సమస్యలను పరిస్కారించాలని డిమాండు చేస్తూ కడెం ప్రభుత్వ ఆసుపత్రి ఎదుట బైఠయించి ఆశ...
By Mittapelli Saketh 2025-12-24 14:47:17 0 472
Andhra Pradesh
డ్వాక్రా మహిళలకు ఆర్థిక ప్రగతికి బాటలు వేసాం
*డ్వాక్రాతో మహిళల ఆర్థిక ప్రగతికి బాటలు వేశాం*   *సొంతకాళ్లపై ఆడబిడ్డలు నిలబడాలనే డ్వాక్రా...
By Rajini Kumari 2026-01-09 10:24:27 0 139
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com