పుంగనూరు నియోజకవర్గ:104 వాహనం తనిఖీ చేసిన జిల్లా మేనేజర్ వేణుగోపాల్
Posted 2026-03-20 05:43:35
0
160
అన్నమయ్య జిల్లా సోమల మండలం లోని D-కొత్తూరులో 104 వాహనాన్ని జిల్లా మేనేజర్ వేణుగోపాల్ తనిఖీ చేశారు. వాహనం లోని మందులు, కండిషన్, క్లీనింగ్, రికార్డులను పరిశీలించారు. 104 వాహనం ద్వారా ప్రజలు వైద్య సేవలు, సదుపాయాలు వినియోగించుకోవాలని సూచించారు. రాబోయే రోజుల్లో 104 వాహనాల్లో వివిధ వైద్య పరీక్షలు కూడా ప్రవేశపెడతారని తెలియజేశారు. ఈ తనిఖీలో సూపెరవైజర్ చంద్రమ్మ, ANM మహబూజాన్, డ్రైవర్ శ్రీకాంత్, డిఈఓ నరేష్, ఆశా వర్కర్స్ సుధా, గాయత్రి పాల్గొన్నారు# కొత్తూరు మురళి.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
"బక్రీద్కు శాంతి బాట… అల్వాల్ పిఎస్ ల్లో శాంతి కమిటీ సమావేశం.|
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : రాబోయే బక్రీద్ పండుగను శాంతియుతంగా నిర్వహించేందుకు అల్వాల్ పోలీస్...
రాజాపేట మండల MROగా జి రవి కిరణ్ కుమార్
రాజాపేట భారత్ ఆవాజ్ న్యూస్ జూన్ 23 పారదర్శక సేవలు అందిస్తా యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండల...
మార్కాపురం పట్టణంలోని డ్రైవర్స్ కాలనీలో సర్ ప్రోగ్రాం
మార్కాపురం పట్టణంలోని డ్రైవర్స్ కాలనీలో సర్ ప్రోగ్రాంలో జరుగుతున్న ఎన్యుమరేషన్,డిజిటలైజేషన్...
Unkown deadbody identified at nizampet
An unknown deadbody has been identified at backside of the nizampet bus stop. The place is a huge...
Our Mission: From Silence to Strength. .
In a world of noise, the stories that matter most often go unheard. They are lost in remote...