బైక్‌పై నుంచి కిందపడి వృద్ధురాలికి తీవ్ర గాయాలు.

0
183

చౌడేపల్లి మండలం బోయకొండ రోడ్డు మలుపు వద్ద శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో చెడుగుట్టపల్లెకు చెందిన పాపులమ్మ (60) అనే వృద్ధురాలు తీవ్రంగా గాయపడింది. తన మనవడితో కలిసి సొంత పని నిమిత్తం ఎల్లటూరు వెళ్లి, తిరిగి వస్తుండగా కళ్లు తిరిగి కిందపడిపోవడంతో ఈ ప్రమాదం జరిగింది. గాయపడిన ఆమెను వెంటనే మదనపల్లె జిల్లా ఆసుపత్రికి తరలించగా, ప్రస్తుతం చికిత్స పొందుతోంది.

Search
Categories
Read More
SURAKSHA
The Sentinel of Justice: Dr. Fakkeerappa Kaginelli’s Unwavering Commitment to Bharat
Guardian of the Law: A Profile of Integrity, Intelligence, and Innovation in Indian Policing: In...
By Kalaga Sailaja 2026-07-13 13:33:41 0 76
Andhra Pradesh
ఈ–పంట నమోదు వేగవంతం చేయాలి: జేసీ అపూర్వభారత్
కాకినాడ జిల్లాలో రబీ సీజన్‌కు సంబంధించిన ఈ–పంట నమోదును త్వరితగతిన పూర్తి చేయాలని...
By Ratna Sekhar 2026-02-12 08:38:50 0 331
Meghalaya
Tura Parents Petition DSEL Over Illegal School Committee
A major administrative standoff has erupted in the West Garo Hills district as parents and...
By Lokeshwari Panthadi 2026-06-26 08:47:41 0 44
Andhra Pradesh
మదనపల్లిలో జువెలరీస్ మోసం: కేసు నమోదు.
మదనపల్లెలోని ఎన్టీఆర్ సర్కిల్ వద్ద ఉన్న మణప్పురం రితు జువెలరీస్‌లో జరిగిన మోసంపై పోలీసులు...
By Pagadala Venkateswar 2026-04-03 05:37:25 0 145
Andhra Pradesh
Nara Lokesh: ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపరుస్తాం: నారా లోకేశ్.
    Nara Lokesh: ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపరుస్తాం: నారా లోకేశ్...
By Pagadala Venkateswar 2026-02-13 07:46:33 0 150
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com