పోలీస్: ఓపెన్ హౌస్ లో విద్యార్థుల కేరింతలు

0
105

మదనపల్లిలో మహిళా దినోత్సవ వారోత్సవాల్లో భాగంగా 'ఓపెన్ హౌస్' ప్రదర్శనను ఎస్పీ ధీరజ్ శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏకే-47 వంటి అత్యాధునిక ఆయుధాలు, బాంబ్ స్క్వాడ్ పరికరాలు, కమ్యూనికేషన్ సెట్ల పనితీరును విద్యార్థులకు వివరించారు. 'శక్తి టీం' మహిళలకు రక్షణ కవచంలా ఉంటుందని, ఆపదలో ఉన్నవారు భయం వీడి పోలీసులను సంప్రదించాలని ఎస్పీ భరోసా ఇచ్చారు. యువత టెక్నాలజీపై అవగాహన పెంచుకుని, వ్యసనాలకు దూరంగా ఉంటూ ఉజ్వల భవిష్యత్తును నిర్మించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.

Search
Categories
Read More
Andhra Pradesh
Abdul Nazeer: అమరావతిలో తొలిసారి గణతంత్రదిన వేడుకలు.. గవర్నర్ ప్రసంగంలోని హైలైట్స్.
Abdul Nazeer: అమరావతిలో తొలిసారి గణతంత్రదిన వేడుకలు.. గవర్నర్ ప్రసంగంలోని హైలైట్స్ 26-01-2026...
By Pagadala Venkateswar 2026-01-26 06:42:08 0 142
Telangana
టీ20 ప్రపంచకప్ 2026.. సెమీఫైనల్స్‌లోకి దూసుకెళ్లిన టీమిండియా!
IND vs WI: ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశలో భాగంగా భారత్- వెస్టిండీస్ జట్ల మధ్య జరిగిన...
By Yadamma Raju Gajapaga 2026-03-01 18:48:44 0 222
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com