దేశ వ్యాప్తంగా బి సీ కులగణన

1
353

దేశ వ్యాప్తంగా బి సీ కుల గణ న జరుగుతున్న తరుణం లో అన్ని రాష్ట్రాలలో ఒక కులాన్ని ఒకే కేటగిరి క్రింద తీసుకురావాలని ప్రజంగా వాపోతున్నారు. ఉదా: వడ్డెర. లను మన రాష్ట్రములో బీసీ లుగా గుర్తించాం. కర్ణాటక రాష్ట్రంలో ఎస్సీలుగా వర్గీకరించారు. అలా ప్రతి రాష్ట్రంలో అన్ని కులాలు ఒకే రిజర్వేషన్ కేటగిరి క్రింద తీసుకురావాలని. అలా చేయకుంటే ఒక్క రాష్ట్రం లో ఒక్క రిజర్వేషన్ ప్రకారం వేరు గా ఉంటే అలజడులు. ధర్నా లు. సంఘాలు గా ఏర్పడి ప్రభుత్వాలకు ముప్పు తెస్తూ ఉన్నాయి. కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేసి ఎస్సీ. ఎస్ టి. బీసీ. ఓ సి. నాలుగు కేటగిరి లో దేశమంతా కొన్ని కులాలు ఒకే లాగ వచ్చే విధంగా కేబినెట్ లో తెలిపి రాష్ట్ర పతి ద్వారా ఆమోదం తీసు కురావా లని . అలా చేస్తే భారత దేశం బాగుపడుతుంది అని మేధావుల ఫోరం. అంటున్నది. అంత వరకు ఏ కులాల గణన చేపట్టరాదని ప్రజలు అనుకుంటున్నారు 

Search
Categories
Read More
Andhra Pradesh
లబ్ధిదారులకు చెక్కుల అందజేసిన కోడుమూరు ఎమ్మెల్యే
కర్నూలు : కోడుమూరు :  కర్నూలు జిల్లా కోడుమూరు నియోజకవర్గానికి చెందిన ...
By Hari Krishna 2026-01-07 09:13:14 0 207
Bihar
Bihar Promotes Tourism and Cultural Heritage Growth
Bihar continues to strengthen its tourism sector by promoting its rich cultural, historical, and...
By Fathima Safa 2026-07-03 14:51:13 0 59
SURAKSHA
Vakati Karuna, IAS: Transforming Governance with Compassion
From district administration to public health and rural development, Vakati Karuna, IAS, has...
By Lokeshwari Panthadi 2026-07-14 06:48:24 0 121
Telangana
బిజెపి దుండిగల్ మున్సిపాలిటీ ఉపాధ్యక్షురాలుగా నడికట్ల రోజా నియామకం. నియామక పత్రాన్ని అందజేసిన పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్.
  మల్కాజిగిరి  జిల్లా కుత్బుల్లాపూర్ బిజెపి దుండిగల్ మున్సిపాలిటీ ఉపాధ్యక్షురాలు గా...
By Sidhu Maroju 2025-06-14 15:27:46 0 1K
Telangana
ఢిల్లీ బాంబ్ బ్లాస్ట్ నేపథ్యంలో ప్రజల అవగాహన కోసం పోలీసుల ఫుట్ పెట్రోలింగ్.|
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : గత సోమవారం ఢిల్లీలో జరిగిన బాంబ్ బ్లాస్ట్ నేపథ్యంలో ప్రజల లో అవగాహన...
By Sidhu Maroju 2025-11-12 16:09:51 0 276
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com