కలెక్టరేట్ లో మహిళ ఉద్యోగుల సమా వేశం

0
372

విశాఖ జిల్లా కలెక్టరేట్ ప్రాంగణం లో కలెక్టరేట్ ఆఫీస్ నందు పని చేసే మహిళా        ఉద్యోగులు.  శుక్రవారం  ఉదయం 10గంట లకు సమా వేశం అయ్యారు . సమా వేశము నకు జిల్లా పరిపాలన అధికారి( DAO) బి వి రాణి గారు అధ్యక్షత వహించారు. 8వ తేదీన జరగబోయే అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలు అందరూ హాజరు కావడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. మరియు మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని . పురుషు లతో సమానంగా అభివృద్ది కావాలన్నారు. కొందరు మహిళ వక్తలు మాట్లాడుతూ మహిళలు ఇంటికే పరిమితం కాకుండా అన్నింటా ముందుండి. ఓ శక్తి గా నా రీమణిగా. చదువులోనూ. ఉపాధి. రాజ కీయంగ గానూ. విలు విద్యలు లోనూ నేర్పరి గా ఉండాలన్నారు. ఈరోజు మనం లేకపోతే మానవ సృష్టి ఉండదని అందుకే మనం రాణి రుద్రమ దేవి గానూ. సరోజినీ నాయుడు గానూ. దుర్గాబాయి దేశముఖ్ గానూ పూ లందేవి గానూ. పోరాటంలో విజయం సాధించాలన్నా రు. అనంతరం ఆటల పోటీలు జరిగాయి. సమావేశ మునకు ముందు జిల్లా కలెక్టర్ హ రింద్ర ప్రసాద్ గారు. ఉప గారు కలెక్టర్ గోబ్బిల్ల విద్యా దరి గారు మహిళ గాలి పటం ఎగరవేశారు ,వీరిని ఆదివారం జరుగు మహిళా దినోత్సవ వేడుకలకు హాజరు కావాలని సూచించారు. మరియు ఆదివారం మహిళా దినోత్సవం మహిళా ఉద్యోగులు అందరూ  రా వాలని. ఈ కార్యక్రమంలో మహిళా ఉద్యోగులు 160 మంది. మహిళలు కు మద్దతుగా ఏపీ జె ఎ సి రాష్ట్ర అధ్యక్షులు ఎస్ నాగేశ్వర రావు గారు. ఏపీ ఆర్ ఎస్ ఈ విశాఖ జిల్లా అధ్యక్షులు. ఎస్ శ్రీనాథ్ గారు. కార్యదర్శి పీ శ్యామ్ ప్రసాద్ గారు. హౌసింగ్ డి ఇ ఓ అనితగారు పాల్గొ న్నారు

Search
Categories
Read More
Andhra Pradesh
రాష్ట్ర ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ & విద్యాశాఖ మంత్రివర్యులు, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి యువనాయకులు యువగళం సారథి శ్రీ నారా లోకేష్ గారి జన్మదినము సందర్భంగా
రాష్ట్ర ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ & విద్యాశాఖ మంత్రివర్యులు, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన...
By Chennaiah Kati 2026-01-24 06:09:36 0 241
Andhra Pradesh
పర్చూరు ఎమ్మార్వో కారు ఢీకొని వ్యక్తి మృతి
*పల్నాడుజిల్లా*    *చిలకలూరిపేట-ఓడరేవు హైవేపై పసుమర్రు వద్ద రోడ్డు ప్రమాదం*.  ...
By Vadlamudi NagaVenkat 2026-04-04 10:29:42 0 224
Telangana
వాడు ఎవరి కొడుకు అయినా వానికి చట్టరీత్యా శిక్ష పబ్లిక్ లో కూడా శిక్ష వేయాలని ప్రజలు కోరుకుంటున్నారు
బండి సాయి భగీరథ్ మైనర్ అమ్మాయికి భయపడే రకమా? ‎కాలేజీలో విద్యార్థులను కొట్టి దూషించే బండి...
By Ponnala Srinivasrao 2026-05-10 02:32:05 0 79
Andhra Pradesh
కాంగ్రెస్ కమిటీ అభ్యర్థుల నియామకం
ఈరోజు అనగా 11-2-2026 న ఉదయం 11 గంటలకు ఆంధ్ర రత్న భవన్ పార్టీ ఆఫీసు నందు ఆల్ ఇండియా మహిళా...
By Rajini Kumari 2026-02-12 13:27:25 0 129
Andhra Pradesh
చేప పిల్లలు విడుదల చేసిన టిడిపి మండలాధ్యక్షుడు చప్పిడి రమేష్ నాయుడు
Tసుండుపల్లి మండలం పెద్దినేని కాలు గ్రామపంచాయతీ బండ కాడ ఈడిగపల్లె యెహోవాను ఉన్న అత్తా కోడలు...
By Benguluri Madhubabu 2026-03-10 14:15:39 0 166
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com