కలెక్టరేట్ లో మహిళ ఉద్యోగుల సమా వేశం

0
436

విశాఖ జిల్లా కలెక్టరేట్ ప్రాంగణం లో కలెక్టరేట్ ఆఫీస్ నందు పని చేసే మహిళా        ఉద్యోగులు.  శుక్రవారం  ఉదయం 10గంట లకు సమా వేశం అయ్యారు . సమా వేశము నకు జిల్లా పరిపాలన అధికారి( DAO) బి వి రాణి గారు అధ్యక్షత వహించారు. 8వ తేదీన జరగబోయే అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలు అందరూ హాజరు కావడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. మరియు మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని . పురుషు లతో సమానంగా అభివృద్ది కావాలన్నారు. కొందరు మహిళ వక్తలు మాట్లాడుతూ మహిళలు ఇంటికే పరిమితం కాకుండా అన్నింటా ముందుండి. ఓ శక్తి గా నా రీమణిగా. చదువులోనూ. ఉపాధి. రాజ కీయంగ గానూ. విలు విద్యలు లోనూ నేర్పరి గా ఉండాలన్నారు. ఈరోజు మనం లేకపోతే మానవ సృష్టి ఉండదని అందుకే మనం రాణి రుద్రమ దేవి గానూ. సరోజినీ నాయుడు గానూ. దుర్గాబాయి దేశముఖ్ గానూ పూ లందేవి గానూ. పోరాటంలో విజయం సాధించాలన్నా రు. అనంతరం ఆటల పోటీలు జరిగాయి. సమావేశ మునకు ముందు జిల్లా కలెక్టర్ హ రింద్ర ప్రసాద్ గారు. ఉప గారు కలెక్టర్ గోబ్బిల్ల విద్యా దరి గారు మహిళ గాలి పటం ఎగరవేశారు ,వీరిని ఆదివారం జరుగు మహిళా దినోత్సవ వేడుకలకు హాజరు కావాలని సూచించారు. మరియు ఆదివారం మహిళా దినోత్సవం మహిళా ఉద్యోగులు అందరూ  రా వాలని. ఈ కార్యక్రమంలో మహిళా ఉద్యోగులు 160 మంది. మహిళలు కు మద్దతుగా ఏపీ జె ఎ సి రాష్ట్ర అధ్యక్షులు ఎస్ నాగేశ్వర రావు గారు. ఏపీ ఆర్ ఎస్ ఈ విశాఖ జిల్లా అధ్యక్షులు. ఎస్ శ్రీనాథ్ గారు. కార్యదర్శి పీ శ్యామ్ ప్రసాద్ గారు. హౌసింగ్ డి ఇ ఓ అనితగారు పాల్గొ న్నారు

Search
Categories
Read More
Telangana
కరీంనగర్ : డెలివరీ బాయ్ ఆత్మహత్య...!
కరీంనగర్, వీణవంక మండలం మామిడిపల్లిలో ఆన్లైన్ గేమ్ కు అలవాటు పడి వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న గడన...
By Sunka Santhosh 2026-06-10 18:00:10 0 179
Telangana
రాజాపేట మండల MROగా జి రవి కిరణ్ కుమార్
రాజాపేట భారత్ ఆవాజ్ న్యూస్ జూన్ 23 పారదర్శక సేవలు అందిస్తా యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండల...
By Pindikura Mahesh 2026-06-23 17:31:28 0 43
Business & Finance
Provisional Patent Gives Your Idea an Early Advantage
A provisional patent application is an effective way to secure an early filing date while giving...
By Navya Sree 2026-07-11 06:36:37 0 56
Telangana
రాజాపేట మండల MROగా జి రవి కిరణ్ కుమార్
రాజాపేట భారత్ ఆవాజ్ న్యూస్ జూన్ 23 పారదర్శక సేవలు అందిస్తా యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండల...
By Pindikura Mahesh 2026-06-23 17:34:31 0 44
Andhra Pradesh
ఏపీ కేబినెట్‌లో పొదుపు విప్లవం.. ఎస్కార్ట్ లేకుండా ఒకే వాహనంలో మంత్రులు.
ఆర్భాటాలను పక్కన పెట్టిన ఏపీ మంత్రులు లోకేశ్ ఏర్పాటు చేసిన విందుకు కాన్వాయ్ లేకుండా ఒకే వాహనంలో...
By Pagadala Venkateswar 2026-05-14 06:01:31 0 94
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com