కలెక్టరేట్ లో మహిళ ఉద్యోగుల సమా వేశం

0
335

విశాఖ జిల్లా కలెక్టరేట్ ప్రాంగణం లో కలెక్టరేట్ ఆఫీస్ నందు పని చేసే మహిళా        ఉద్యోగులు.  శుక్రవారం  ఉదయం 10గంట లకు సమా వేశం అయ్యారు . సమా వేశము నకు జిల్లా పరిపాలన అధికారి( DAO) బి వి రాణి గారు అధ్యక్షత వహించారు. 8వ తేదీన జరగబోయే అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలు అందరూ హాజరు కావడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. మరియు మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని . పురుషు లతో సమానంగా అభివృద్ది కావాలన్నారు. కొందరు మహిళ వక్తలు మాట్లాడుతూ మహిళలు ఇంటికే పరిమితం కాకుండా అన్నింటా ముందుండి. ఓ శక్తి గా నా రీమణిగా. చదువులోనూ. ఉపాధి. రాజ కీయంగ గానూ. విలు విద్యలు లోనూ నేర్పరి గా ఉండాలన్నారు. ఈరోజు మనం లేకపోతే మానవ సృష్టి ఉండదని అందుకే మనం రాణి రుద్రమ దేవి గానూ. సరోజినీ నాయుడు గానూ. దుర్గాబాయి దేశముఖ్ గానూ పూ లందేవి గానూ. పోరాటంలో విజయం సాధించాలన్నా రు. అనంతరం ఆటల పోటీలు జరిగాయి. సమావేశ మునకు ముందు జిల్లా కలెక్టర్ హ రింద్ర ప్రసాద్ గారు. ఉప గారు కలెక్టర్ గోబ్బిల్ల విద్యా దరి గారు మహిళ గాలి పటం ఎగరవేశారు ,వీరిని ఆదివారం జరుగు మహిళా దినోత్సవ వేడుకలకు హాజరు కావాలని సూచించారు. మరియు ఆదివారం మహిళా దినోత్సవం మహిళా ఉద్యోగులు అందరూ  రా వాలని. ఈ కార్యక్రమంలో మహిళా ఉద్యోగులు 160 మంది. మహిళలు కు మద్దతుగా ఏపీ జె ఎ సి రాష్ట్ర అధ్యక్షులు ఎస్ నాగేశ్వర రావు గారు. ఏపీ ఆర్ ఎస్ ఈ విశాఖ జిల్లా అధ్యక్షులు. ఎస్ శ్రీనాథ్ గారు. కార్యదర్శి పీ శ్యామ్ ప్రసాద్ గారు. హౌసింగ్ డి ఇ ఓ అనితగారు పాల్గొ న్నారు

Search
Categories
Read More
Andhra Pradesh
ఇది చూడండి
16 ఏళ్లలోపు వారిని సోషల్ మీడియా యాప్‌ల నుండి నిషేధించే ఆస్ట్రేలియా చారిత్రాత్మక చట్టాన్ని,...
By Thokala Sivaji 2026-03-28 06:10:03 0 246
Andhra Pradesh
దుర్గ గుడి నూతన యాగశాలలో చండీ హోమంలో పాల్గొన్న భక్తులు
*దుర్గగుడి నూతన యాగశాలలో చండీ హోమంలో పాల్గొన్న భక్తులు*    *నూతన యాగశాల ద్వారా...
By Rajini Kumari 2025-12-19 09:54:12 0 149
Andhra Pradesh
పుంగనూరు: కుష్టు వ్యాధిపై అవగాహన కార్యక్రమం
పుంగనూరు నియోజకవర్గం, సోమల మండలంలో సోమవారం కుష్టువ్యాధిపై అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా...
By Kothuru Murali 2026-02-02 13:45:59 0 145
Andhra Pradesh
నృసింహుని ప్రసాదల పంపిణీ శ్రీకారం
*నృసింహుని బ్రహ్మోత్సవాల ప్రసాదాల పంపిణీకి శ్రీకారం...*   ***************************...
By Rajini Kumari 2026-02-22 09:39:53 0 77
Andhra Pradesh
సంక్రాంతికి ఊరెళ్లే వారికి భారీ గుడ్‌న్యూస్.. ప్రత్యేక రైళ్లపై క్లారిటీ.. ఈ సారి ఎన్నంటే..?
సంక్రాంతికి సొంతూరు వెళ్లేవారికి గుడ్ న్యూస్. ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని రైల్వేశాఖ...
By SivaNagendra Annapareddy 2025-12-21 14:34:06 0 164
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com