కలెక్టరేట్ లో మహిళ ఉద్యోగుల సమా వేశం

0
374

విశాఖ జిల్లా కలెక్టరేట్ ప్రాంగణం లో కలెక్టరేట్ ఆఫీస్ నందు పని చేసే మహిళా        ఉద్యోగులు.  శుక్రవారం  ఉదయం 10గంట లకు సమా వేశం అయ్యారు . సమా వేశము నకు జిల్లా పరిపాలన అధికారి( DAO) బి వి రాణి గారు అధ్యక్షత వహించారు. 8వ తేదీన జరగబోయే అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలు అందరూ హాజరు కావడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. మరియు మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని . పురుషు లతో సమానంగా అభివృద్ది కావాలన్నారు. కొందరు మహిళ వక్తలు మాట్లాడుతూ మహిళలు ఇంటికే పరిమితం కాకుండా అన్నింటా ముందుండి. ఓ శక్తి గా నా రీమణిగా. చదువులోనూ. ఉపాధి. రాజ కీయంగ గానూ. విలు విద్యలు లోనూ నేర్పరి గా ఉండాలన్నారు. ఈరోజు మనం లేకపోతే మానవ సృష్టి ఉండదని అందుకే మనం రాణి రుద్రమ దేవి గానూ. సరోజినీ నాయుడు గానూ. దుర్గాబాయి దేశముఖ్ గానూ పూ లందేవి గానూ. పోరాటంలో విజయం సాధించాలన్నా రు. అనంతరం ఆటల పోటీలు జరిగాయి. సమావేశ మునకు ముందు జిల్లా కలెక్టర్ హ రింద్ర ప్రసాద్ గారు. ఉప గారు కలెక్టర్ గోబ్బిల్ల విద్యా దరి గారు మహిళ గాలి పటం ఎగరవేశారు ,వీరిని ఆదివారం జరుగు మహిళా దినోత్సవ వేడుకలకు హాజరు కావాలని సూచించారు. మరియు ఆదివారం మహిళా దినోత్సవం మహిళా ఉద్యోగులు అందరూ  రా వాలని. ఈ కార్యక్రమంలో మహిళా ఉద్యోగులు 160 మంది. మహిళలు కు మద్దతుగా ఏపీ జె ఎ సి రాష్ట్ర అధ్యక్షులు ఎస్ నాగేశ్వర రావు గారు. ఏపీ ఆర్ ఎస్ ఈ విశాఖ జిల్లా అధ్యక్షులు. ఎస్ శ్రీనాథ్ గారు. కార్యదర్శి పీ శ్యామ్ ప్రసాద్ గారు. హౌసింగ్ డి ఇ ఓ అనితగారు పాల్గొ న్నారు

Search
Categories
Read More
Andhra Pradesh
నూతన సంవత్సరలో వేడుకల్లో పాల్గొన్న కోడుమూరు ఎమ్మెల్యే:
కర్నూలు : కోడుమూరు : 2026 నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని కోడుమూరు నియోజకవర్గానికి చెందిన...
By Hari Krishna 2026-01-01 16:16:19 0 191
Telangana
డ్రింకింగ్ వాటర్ పైప్ లైన్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే శ్రీ గణేష్
కంటోన్మెంట్ వార్డు 6, బాపూజి నగర్ సెంటర్ పాయింట్ అడ్డా వద్ద డ్రింకింగ్ వాటర్ పైప్ లైన్ ను...
By Sidhu Maroju 2025-06-13 14:03:01 0 1K
Business EDGE
🚀 BUSINESS EDGE: Transforming Media Aspirants into Entrepreneurs
🚀 BUSINESS EDGE: Transforming Future Media Leaders into Entrepreneurs Zero Investment. High...
By Business EDGE 2025-04-30 04:55:42 0 3K
Andhra Pradesh
“రాయలసీమ వెనుకబాటుతనానికి రాజకీయాలే కారణమా?”
రాయలసీమ రాజకీయంగా ఎంతో శక్తివంతమైన ప్రాంతం. ఎన్నో ముఖ్యమంత్రులను ఇచ్చినా ఇప్పటికీ అక్కడ నీటి...
By Babitha Babitha 2026-05-18 07:15:55 0 48
Andhra Pradesh
Krishna Mohan Reddy: ఏపీ మద్యం కేసులో ముగ్గురు నిందితులకు సుప్రీం కోర్టులో నిరాశ.
రెగ్యులర్ బెయిల్ కోసం సుప్రీంను ఆశ్రయించిన కృష్ణమోహన్ రెడ్డి, ధనుంజయ్ రెడ్డి, బాలాజీ...
By Pagadala Venkateswar 2026-01-21 14:49:44 0 126
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com