తగి న న్నీ బస్సులు లేక బస్ స్టాప్ లలో ప్రజల ఇక్కట్లు

0
228

విశాఖ కాంప్లెక్స్ నుండి మధుర వాడ వయా భీమిలి కి తగిన బస్సులు లేక ప్రజలు అల్లాడుతున్నారు. విశాఖ సిటీకి నిత్య వాసర వస్తువులు కోసం వచ్చేవారు కో కల్లలు. పాఠశాలలకు . కాలేజీ లకు. యూనివర్సిటీ లకు. టీచర్లు. లెక్చరర్లు. ప్రొఫెసర్లు . చాలా ఇబ్బందిగా ఉంది. పరీక్షలు వ్రాసే విద్యార్థులకు ఇప్పటికే హాల్ టికెట్ తో ఉచితంగా వెళ్ళడానికి వెసులుబాటును ప్రభుత్వం కల్పించింది .అలాంటి తరుణంలో ఉద్యోగస్తులకు వ్యా పారస్తులకు. సామాన్య ప్రజలకు ఈ మార్గం గుండా తక్కువ సంఖ్యలో బస్సులు నడుస్తున్నాయని. భీమిలి నుండి మరియు కాంప్లెక్స్ నుండి రాక పోకలు కష్టతరంగా ఉన్నాయనీ.అరకొర బస్సులలో రద్దీ ఎక్కువ . బస్ డోర్ నందు కరుసుకొని పోవాలిసిన దుస్థితి ఏర్పడింది. ఇలా చేయడం వల్ల  ప్రమాదాలు వచ్చే అవకాశాలు ఉన్నాయని. ముందు జాగ్రత్తగా. కాబట్టి రవాణా శాఖ వారు దయచేసి ఈ మార్గం గుండా మరిన్ని బస్ లు అదనంగా వేస్తే రద్దీ నివారించవచ్చు . పడు గాపులు కాచే పరిస్థితి రాదని . మా సమస్య అర్థం చేసుకోవాలని మధుర వాడ ఏరియా ప్రజలు కోరుకొంటున్నారు

Search
Categories
Read More
Andhra Pradesh
అన్నమయ్య జిల్లాకు అత్యాధునిక RACE కమ్యూనికేషన్ వాహనాలు.
అన్నమయ్య జిల్లాలో మారుమూల, సిగ్నల్ వ్యవస్థ లేని ప్రాంతాల్లో కమ్యూనికేషన్‌ను బలోపేతం...
By Pagadala Venkateswar 2026-01-20 06:23:14 0 138
Andhra Pradesh
సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ చైన్ స్నాచింగ్ వేషాలు: రూ. 40 లక్షల రికవరీ.
విలాసాలకు అలవాటుపడి దొంగతనాలు చేసిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ కోరకూటి రాజేష్‌ను అన్నమయ్య...
By Pagadala Venkateswar 2026-03-03 08:08:43 0 117
Telangana
నిజామాబాద్: వైన్స్ షాపులకు దేవులా పెర్లు పెటకుండ చట్టం తెవాలి ఎమ్మెల్యే ధనపాల్సూర్యనారాయణ
వైన్‌షపులకు దేవుల పెర్లు తోలాగిన్‌చెలా, కొత్తగపేటకుండ చాటముటిసుకురవాలాని.ఎమ్మెల్యే...
By Sadaq Sadaq 2026-03-30 17:35:48 0 136
Andhra Pradesh
నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం
బొబ్బిలి మండలం పెంట సబ్ స్టేషన్ నుంచి విద్యుత్ సరఫరా అయ్యే రంగరాయపురం ఫీడర్ నిర్వహణ పనులు కోసం...
By Boiena Rajesh 2026-03-05 01:48:50 0 251
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com