తగి న న్నీ బస్సులు లేక బస్ స్టాప్ లలో ప్రజల ఇక్కట్లు
విశాఖ కాంప్లెక్స్ నుండి మధుర వాడ వయా భీమిలి కి తగిన బస్సులు లేక ప్రజలు అల్లాడుతున్నారు. విశాఖ సిటీకి నిత్య వాసర వస్తువులు కోసం వచ్చేవారు కో కల్లలు. పాఠశాలలకు . కాలేజీ లకు. యూనివర్సిటీ లకు. టీచర్లు. లెక్చరర్లు. ప్రొఫెసర్లు . చాలా ఇబ్బందిగా ఉంది. పరీక్షలు వ్రాసే విద్యార్థులకు ఇప్పటికే హాల్ టికెట్ తో ఉచితంగా వెళ్ళడానికి వెసులుబాటును ప్రభుత్వం కల్పించింది .అలాంటి తరుణంలో ఉద్యోగస్తులకు వ్యా పారస్తులకు. సామాన్య ప్రజలకు ఈ మార్గం గుండా తక్కువ సంఖ్యలో బస్సులు నడుస్తున్నాయని. భీమిలి నుండి మరియు కాంప్లెక్స్ నుండి రాక పోకలు కష్టతరంగా ఉన్నాయనీ.అరకొర బస్సులలో రద్దీ ఎక్కువ . బస్ డోర్ నందు కరుసుకొని పోవాలిసిన దుస్థితి ఏర్పడింది. ఇలా చేయడం వల్ల ప్రమాదాలు వచ్చే అవకాశాలు ఉన్నాయని. ముందు జాగ్రత్తగా. కాబట్టి రవాణా శాఖ వారు దయచేసి ఈ మార్గం గుండా మరిన్ని బస్ లు అదనంగా వేస్తే రద్దీ నివారించవచ్చు . పడు గాపులు కాచే పరిస్థితి రాదని . మా సమస్య అర్థం చేసుకోవాలని మధుర వాడ ఏరియా ప్రజలు కోరుకొంటున్నారు
- Goa
- Jammu & Kashmir
- Punjab
- Uttar Pradesh
- Uttarkhand
- Andaman & Nikobar Islands
- Andhra Pradesh
- Karnataka
- Kerala
- Lakshdweep
- Puducherry
- Tamilnadu
- Telangana
- Dadra &Nager Haveli, Daman &Diu
- Himachal Pradesh
- Gujarat
- Madhya Pradesh
- Maharashtra
- Rajasthan
- Legal
- Life Style
- Music
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- Education
- International
- Haryana
- BMA
- Bharat
- Business
- Entertainment
- Fashion & Beauty
- Health & Fitness
- Arunachal Pradesh
- Assam
- Bihar
- Chhattisgarh
- Jharkhand
- Ladakh
- Manipur
- Meghalaya
- Mizoram
- Nagaland
- Odisha
- Sikkim
- Tripura
- West Bengal
- Chandigarh
- Delhi - NCR
- Bharat Aawaz
- IINNSIDE
- Business EDGE
- Media Academy