ఆసుపత్రిలో పారిశుద్ధ్య కార్మికుల గొడవ: చెప్పుతో దాడి కలకలం.

0
73

మదనపల్లె జిల్లా ప్రభుత్వాసుపత్రిలో బుధవారం రాత్రి పారిశుద్ధ్య కార్మికుల మధ్య వర్గ విభేదాలు తలెత్తాయి. ఒక మహిళా కార్మికురాలిని తోటి కార్మికుడు బాకీ సాకుతో ఫోన్ చేసి వేధించడంతో గొడవ మొదలైంది. సూపర్ వైజర్ చెప్పాడంటూ అతను పలుమార్లు ఫోన్ చేసి ఇబ్బంది పెట్టడంతో, సహనం కోల్పోయిన మహిళా కార్మికురాలు చెప్పుతో అతనిపై దాడి చేసింది. ఈ ఘటన ఆసుపత్రి ప్రాంగణంలో కలకలం రేపింది.

Search
Categories
Read More
Andhra Pradesh
ఆంధ్రప్రదేశ్‌లోని గ్రూప్ -2 అభ్యర్థులకు బిగ్ రిలీఫ్
 గ్రూప్ -2 రిజర్వేషన్లపై దాఖలైన పిటిషన్లను ఆంధ్రప్రదేశ్ హైకోర్టు (Andhra pradesh High Court)...
By John Baji 2025-12-30 11:35:53 0 110
Telangana
Justice for Sale: When Police department Silence Turns Public Suffering into Paid Packages
    Is the police department today a symbol of confidence—or a source of fear?...
By Reshma Mohammed 2025-12-27 04:48:31 0 417
Andhra Pradesh
దావోస్ వరల్డ్ ఎకానమిక్ ఫోరం సదస్సుకు దావోస్ లో పర్యటిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు
*Davos Tour Day 1*   *Press Release 5*   *ఏపీ ఫుడ్ ప్రాసెసింగ్‌...
By Rajini Kumari 2026-01-20 10:24:40 0 103
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com