మదనపల్లె: ఆత్మరక్షణకు కరాటే కవచం - ఎస్సై గాయత్రి.
Posted 2026-03-05 03:48:17
0
132
మదనపల్లె కోటబడి హైస్కూల్లో బాలికలకు కరాటే శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా శక్తి టీమ్ ఇన్చార్జ్ ఎస్సై గాయత్రి మాట్లాడుతూ, ప్రస్తుత కాలంలో ఆడపిల్లలు ఆత్మరక్షణ కోసం కరాటే నేర్చుకోవడం ఎంతో అవసరమని తెలిపారు. కరాటే మెలకువలు తెలిస్తే విపత్కర పరిస్థితుల్లో ధైర్యంగా ఎదుర్కోవచ్చని విద్యార్థుల్లో స్ఫూర్తి నింపారు. ఈ కార్యక్రమంలో కరాటే మాస్టర్లు, శక్తి టీమ్ సభ్యులు మరియు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
అన్నమయ్య జిల్లాలో రెవిన్యూ క్లినిక్ ప్రారంభించిన కలెక్టర్.
అన్నమయ్య జిల్లాలో రెవిన్యూ సమస్యల పరిష్కారానికి జిల్లా కలెక్టర్ నిషాంత్ కుమార్ పి. జి. ఆర్. ఎస్....
APSET 2025: ఏపీ సెట్ నోటిఫికేషన్ విడుదల.. పరీక్ష తేదీలు, దరఖాస్తు, ఫీజు వివరాలు చూడండి
APSET 2025: డిగ్రీ కాలేజీలు, యూనివర్సిటీల్లో లెక్చరర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల నియామకాలు,...
మదనపల్లె: మహిళా రైతుపై తేనెటీగల దాడి.. తీవ్ర గాయాలు.
మదనపల్లె మండలంలోని కోటవారిపల్లిలో మంగళవారం మహిళా రైతు సిద్ధమ్మ (59)పై తేనెటీగలు దాడి చేశాయి....
2026-27 Hostel Admissions Open in DNH & Daman
The Directorate of Education, U.T. of Dadra & Nagar Haveli and Daman & Diu, has released...
గోషామహల్లో డబుల్ బెడ్రూం పట్టాల పంపిణీ.|
"మంత్రులతో కలిసి పాల్గొన్న ఎమ్మెల్యే శ్రీగణేష్"
హైదరాబాద్ గోషామహల్ నియోజకవర్గంలో గురువారం...