బెల్లం తయారీ కేంద్రాన్ని పరిశీలించిన DCCB ఛైర్మన్ నాగార్జున

0
142

బాడంగి మండలంలో ఎత్తుకానా సమీపంలో ఉన్న నాబార్డ్ సహకారంతో నిర్వహిస్తున్న రైతుల జట్టు FCC బెల్లం తయారీ కేంద్రాన్ని బుధవారం DCCB ఛైర్మన్ కిమిడి నాగార్జున బుధవారం పరిశీలించారు.ఈ పరిశీలనలో భాగంగా బెల్లం తయారీ కేంద్రాన్ని, సమీపంలో ఉన్న దీక్షా మహిళ వెల్ఫేర్ సొసైటీ కార్యాలయాన్ని పరిశీలించి పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. రైతులకు బెల్లం తయారీలో సాంకేతిక సలహాలు ఇవ్వడంలో DCCB ఎప్పుడు ముందువుంటుందని తెలిపారు.

#Boiena Rajesh

Search
Categories
Read More
Andhra Pradesh
పుంగనూరులో కృష్ణ జలాలతో పుణ్యమ్మకు ఘనంగా మరవ విడుదల
చిత్తూరు జిల్లా పుంగనూరు పట్టణంలో హంద్రీనీవా రివర్ ద్వారా కృష్ణ జలాలు పుంగమ్మ చెరువుకు చేరాయి....
By Kothuru Murali 2026-02-11 08:48:19 0 116
Telangana
భారత్ సంచలన విక్టరీ... ప్రపంచ క్రికెట్ రారాజుగా టీమిండియా
T20 World Cup 2026 మ్యాచ్లో భారత్ ఘన విజయం సాధించింది. దీంతో టీ20 ప్రపంచకప్ను సొంతం చేసుకుంది....
By Yadamma Raju Gajapaga 2026-03-08 17:32:00 0 210
Andhra Pradesh
Train Fire Accident: అర్ధరాత్రి ఎక్స్‌ప్రెస్‌ రైల్లో భారీ అగ్నిప్రమాదం.. రెండు ఏసీ బోగీలు పూర్తిగా దగ్ధం.
ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత, ప్రయాణికులు గాఢ నిద్రలో ఉన్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. విశాఖ...
By Siva Bhaskar 2025-12-29 02:03:38 0 619
Andhra Pradesh
పుంగనూరు నియోజకవర్గం : 9 మంది పేకాట రాయుళ్లపై కేసు నమోదు
పుంగనూరు నియోజకవర్గం, చౌడేపల్లి మండలం బోయకొండలో పేకాట ఆడుతున్న తొమ్మిది మంది జూదరులను ఎస్సై...
By Kothuru Murali 2026-02-15 07:14:38 0 116
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com