శ్రీ మల్లేశ్వర స్వామి దేవస్థానం భూమి పూజ కార్యక్రమానికి మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారిని ఆహ్వానించిన మూలపల్లి గ్రామ ప్రజలు

0
150

రాయచోటి నియోజకవర్గం రాయచోటి మండలం మాధవరం గ్రామం మాలపల్లి లో ఈనెల 23వ తేదీన శ్రీ శివాలయం భూమి పూజ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మంత్రి రాంప్రసాద్ రెడ్డి కుటుంబ సభ్యులను హాజరుకావాలని తెలుగుదేశం పార్టీ మండల కో కన్వీనర్ కశినేని మహేంద్ర నాయుడు మరియు ఆలయ ధర్మకర్తలు ఆహ్వాన పత్రికను అందజేశారు ఈ కార్యక్రమంలో ఐటిడీపీ నియోజకవర్గ అధ్యక్షుడు నాగభూషణ్ రామాపురం ఐటిపి అధ్యక్షుడు బాబు రామాంజనేయులు రాయచోటి మండలం ఐటీడీపీ ఉపాధ్యక్షులు మధుబాబు మరియు గ్రామ పార్టీ నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు

Search
Categories
Read More
Telangana
ఎన్. రాంచందర్ రావ్, ఇప్పుడు తెలంగాణలో ఈ పేరు మారుమోగుతోంది. ఇంతకీ ఈ ఎన్. రాంచందర్ రావ్ ఎవరంటే..!
హైదరాబాద్ కు చెందిన నరపరాజు రాంచందర్ రావు రాజనీతి శాస్త్రంలో ఎంఏతో పాటు ఉస్మానియా యూనివర్సిటీ...
By Sidhu Maroju 2025-07-01 06:07:57 0 1K
Andhra Pradesh
డాక్ షిప్ యార్డ్ లో ఉద్యోగాలు!!
కర్నూలు:  ఎండీఎస్ఎల్, ముంబైలో 200 అప్రెంటిస్ లుముంబైలోని మజగావ్ డాక్ షిప్‌బిల్డర్స్...
By Hari Krishna 2025-12-24 14:38:55 0 191
Andhra Pradesh
Sub registers get promotion to register.
ఏపీ లో *18 మంది సబ్ రిజిస్ట్రార్లకు జిల్లా రిజిస్ట్రార్లుగా పదోన్నతి*   రిజిస్ట్రేషన్,...
By G k Nookala 2026-02-18 09:48:29 0 130
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com