మదనపల్లె: వృద్ధురాలిపై దంపతుల పైశాచిక దాడి.

0
123

మదనపల్లె కురవంకలో మంగళవారం ఉదయం భాగ్యమ్మ (60) అనే వృద్ధురాలిపై అదే ప్రాంతానికి చెందిన ప్రకాశ్, చంద్రకళ దంపతులు దాడి చేశారు. ఇంటి ముందు ముఖం కడుక్కుంటున్న భాగ్యమ్మ ఉమ్మగా తమను చూసి కావాలనే చేసిందని భావించిన దంపతులు ఆమెపై కుర్చీతో దాడి చేశారు. ఈ ఘటనలో భాగ్యమ్మ తలకు బలమైన గాయాలై రక్తస్రావం కావడంతో స్థానికులు ఆమెను ఆసుపత్రికి తరలించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు మదనపల్లి 1 టౌన్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Search
Categories
Read More
Arunachal Pradesh
Arunachal Pradesh Begins Work on Namsai Medical College |
The Arunachal Pradesh government has started construction of its second medical college in...
By Pooja Patil 2025-09-16 09:42:08 0 679
Andhra Pradesh
Nara Lokesh: మంగళగిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్న మంత్రి లోకేశ్ దంప‌తులు.
స్వామివారికి ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు సమర్పించిన లోకేశ్‌ శ్రీవారి కల్యాణ మహోత్సవాన్ని...
By Pagadala Venkateswar 2026-03-03 09:39:07 0 127
Telangana
ఘనంగా గ్రాడ్యుయేషన్ డే
   చిలుకూరు ఏప్రిల్ 20  ఐదు సంవత్సరముల లోపు బాలలు కల్మషం లేని వారని దేవుళ్ళ తొ...
By Nookapangu Manikanta 2026-04-20 13:33:02 0 211
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com