మదనపల్లి: బాలికల కళాశాల ప్రిన్సిపల్‌గా శివపార్వతి దేవి.

0
85

మదనపల్లి ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల ప్రిన్సిపల్‌గా సీనియర్ అధ్యాపకురాలు శివపార్వతి దేవి సోమవారం బాధ్యతలు స్వీకరించారు. గత ప్రిన్సిపల్ బాలకృష్ణమూర్తి పదవీ విరమణ చేయడంతో, జిల్లా అధికారుల ఆదేశాల మేరకు ఆమెకు ఈ అదనపు బాధ్యతలు అప్పగించారు. అన్నమయ్య జిల్లాలోనే పేరున్న ఈ కళాశాలలో బాధ్యతలు నిర్వహించడం 'కత్తిమీద సాము' వంటిదని ఆమె వ్యాఖ్యానించారు. విద్యార్థినుల క్రమశిక్షణ, విద్యా ప్రమాణాల పెంపునకు కృషి చేస్తానని ఆమె తెలిపారు.

Search
Categories
Read More
Andhra Pradesh
నూజివీడు రూరల్ పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత
బ్రేకింగ్... నూజివీడు...   నూజివీడు రూరల్ పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత..   ...
By Rajini Kumari 2025-12-29 08:46:14 0 119
Andhra Pradesh
డ్రగ్స్ వద్దు బ్రో స్పోర్ట్స్ ముద్దు బ్రో. ఏపీ ఈగల్ చీఫ్ రవి కృష్ణ IPS
*🌿💉💊డ్రగ్స్ వద్దు బ్రో - 🏏⛹️‍♂️🏌️‍♂️స్పోర్ట్స్ ముద్దు బ్రో - ఏపీ ఈగల్ చీఫ్ ఆకే.రవికృష్ణ,...
By Rajini Kumari 2025-12-21 08:49:02 0 212
Telangana
నిజామాబాద్: ఏప్రిల్ 6 న భారతీయ జనతా పార్టీ అవిర్భావం దినోస్థవం
ఏప్రిల్ 6 న భారతీయ జనతా పార్టీ అవిర్భావ ధినోస్థావం సందర్బంగా ఒకరోజు ముంధుగ పార్టీ కార్యకర్తలు తమా...
By Sadaq Sadaq 2026-04-05 16:02:02 0 54
Telangana
రెడ్డి శ్రీను ముదిరాజ్ గోకాఫసల్వాడ్
కోడంగల్ ను దేశంలోనే ఒక ఆదర్శ నియోజకవర్గంగ రోల్ మోడల్ గ తీర్చిదిద్దుతా   తెలంగాణలో 12,706...
By Vanmoj Suryamohan 2025-12-24 16:40:33 1 443
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com