మండలంలో పలు కుటుంబాలను పరామర్శించిన ముద్రగడ.....

0
220

కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం శంఖవరం మండలం ఆవెల్తీ గ్రామానికి చెందిన గోము చల్లయమ్మ గారి తాటాకు ఇల్లు ఇటీవలే కాలంలో అగ్ని ప్రమాదానికి గురై కాలిపోవడం జరిగింది. ఈ అగ్ని ప్రమాదం జరిగి పది రోజులు కావస్తున్న స్టానిక నాయకులు కాని, అధికార కూటమి ప్రభుత్వం కాని పట్టించుకోకపోవడం, కనీసం అధికారులు కూడా సంఘటన స్థలానికి వెళ్లకపోవడంతో ఈ విషయం తెలుసుకున్న ప్రతిపాడు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి ముద్రగడ గిరిబాబు గారు ఈరోజు ఆవెల్తి గ్రామానికి చేరుకుని బాధిత కుటుంబాన్ని పరామర్శించి వారికి ధైర్యం చెప్పి ఆ కుటంబానికి బట్టలు, బియ్యం, మరియు ఆర్ధిక సాయం అందించి వారికి ఎల్లప్పుడూ వైస్సార్సీపీ పార్టీ తరుపున అండగా ఉంటామని తెలియజేసారు. మరియు మండలంలో తాళ్లపాలెం, మండపం పలు గ్రామాల్లో పర్యటించి అనేక కుటుంబాలను పరామర్శించడం జరిగింది 

 ఈ కార్యక్రమంలో అయన వెంట మండల కన్వినర్ నరాల శ్రీను, పండు, చెంచుబాబు, ఈగల గంగ, కూనిశెట్టి మాణిక్యం, బర్ల శ్రీను స్థానిక వైసీపీ నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు. #dadala babji

Search
Categories
Read More
BMA
Importance and Need of Media Associations
In India's vibrant democracy, media associations are not just beneficial, but essential –...
By Bharat Aawaz 2025-05-28 18:29:58 0 2K
Andhra Pradesh
Chandrababu Naidu: పాలనలో టెక్నాలజీ వినియోగం పెంచాలి: సీఎం చంద్రబాబు.
డేటా ఆధారిత పాలనే లక్ష్యం.. ఆర్టీజీఎస్‌పై సీఎం సమీక్ష 2026ను 'టెక్నాలజీ డ్రివెన్ డిసిషన్...
By Pagadala Venkateswar 2026-01-27 06:25:50 0 137
Rajasthan
SC Issues Contempt Notice Over Rajasthan Pollution Board’s Staffing Shortfall
The Rajasthan State Pollution Control Board (RSPCB) is under judicial scrutiny as the Supreme...
By Bharat Aawaz 2025-07-17 07:36:54 0 1K
Andhra Pradesh
హెచ్‌-1బీ ఉద్యోగులకు గూగుల్‌ గుడ్‌న్యూస్‌.. ఇకపై వేగంగా గ్రీన్‌కార్డుల ప్రక్రియ*
* తాత్కాలిక వీసాలపై అమెరికాలో పనిచేస్తూ శాశ్వత నివాసం కోసం ఎదురుచూస్తున్న విదేశీ ఉద్యోగులకు...
By SivaNagendra Annapareddy 2025-12-23 06:33:51 0 200
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com