తెలంగాణ జాగృతిలో చేరిన బోథ్ మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు!

0
80

హైదరాబాద్‌లోని తెలంగాణ జాగృతి కార్యాలయం ఆదివారం రాజకీయ సందడితో కిటకిటలాడింది. 

‎ఆదిలాబాద్ జిల్లా రాజకీయాల్లో కీలక నేతగా ఉన్న రాథోడ్ బాపురావు ఆదివారం నాడు బంజారాహిల్స్‌లోని తెలంగాణ జాగృతి కార్యాలయంలో ఆ సంస్థ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సమక్షంలో చేరారు. కవిత గారు ఆయనకు కండువా కప్పి సంస్థలోకి సాదరంగా ఆహ్వానించారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్న ఆయన, అనూహ్యంగా జాగృతి వైపు అడుగులు వేయడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.

Search
Categories
Read More
Chhattisgarh
MSP Hike Sparks Joy for Chhattisgarh Farmers
The recent Union Cabinet decision to increase the Minimum Support Price (MSP) for 14 Kharif crops...
By Dunna Jessicaruth 2026-05-15 09:08:15 0 54
Telangana
రేపు మంత్రులతో సీఎం రేవంత్ రెడ్డి కీలక భేటీ
రేపు మంత్రులతో సీఎం రేవంత్ రెడ్డి కీలక భేటీ   పంచాయతీ ఎన్నికల ఫలితాలపై నియోజకవర్గాల వారిగా...
By Pinnehasan Odela 2025-12-21 09:31:16 0 264
Andhra Pradesh
కమిషనర్ సారు మన దారి చూడు చినుకు పడితే పరలోకానికే* *ఇది రోడ్డు కాదు యమపురికి మార్గం
మన గూడూరు కొత్త బస్టాండ్ అనుకొని ఉమా మహేశ్వర్ రెడ్డి నగర్ లో చోటు చేసుకుంది   పిల్లలు...
By mahaboob basha 2025-08-09 15:22:08 0 697
Nagaland
Nagaland State Lottery Results Update for Today
The results for today’s #NagalandStateLottery draws have been partially announced. 1...
By Pooja Patil 2025-09-13 07:30:45 0 195
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com